-1 నుంచి శుక్రవారం వరకు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న వినూత్న విధానాలను జాతీయ స్థాయి నిపుణుల బృందాలు ప్రశంసించాయి. వ్యాధి నిఘా, కేసుల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ–ప్రైవేటు సమన్వయంలో రాష్ట్రం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను గుర్తించాయి. సీఎం డ్యాష్బోర్డు, ‘అవేర్’ వ్యవస్థ, డ్రోన్ సాంకేతికత, ఫీడర్ అంబులెన్స్లు, ‘ఫ్రైడే–డ్రై డే’, ఐహెచ్ఐపీ, ఎల్ఎల్ఐఎన్ల పంపిణీని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. నాలుగు రాష్ట్రాల్లో …
Read More »Daily Archives: September 4, 2026
కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ఊరట..
-మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో కీలక ఉత్తర్వులు జారీ -రేడియోగ్రాఫర్లు, నర్సులు, పీహెచ్సీ సిబ్బంది సమస్యలకు పరిష్కారం -ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విజ్ఞప్తులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి …
Read More »ఇథనాల్ శానిటైజర్ల దుర్వినియోగంపై ఆందోళన
-లైసెన్స్ మినహాయింపు ఎత్తివేయాలి -కేంద్రానికి రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు మద్యం ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. వాటి విక్రయాలపై నియంత్రణ అవసరమని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ పీ. అరుణ్బాబు, ఐఏఎస్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో శానిటైజర్ల నిల్వ, విక్రయాలకు ఇచ్చిన లైసెన్స్ మినహాయింపును ఇథనాల్ ఆధారిత శానిటైజర్లకు వర్తించకుండా ఉపసంహరించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (ఇండియా)కు లేఖ రాశారు. కొవిడ్ సమయంలో శానిటైజర్ల …
Read More »అభివృద్ధి.. సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్
-ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశాం -సోలార్ తో సొంత విద్యుత్ తయారీ -పీఎం కుసుమతో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -కారంచేడు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు …
Read More »నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు “జాబ్ మేళా”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.11.09.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు తిరువూరు లోని శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువూరు నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి చల్లా మధుభూషణ రావు తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో సుమారు 15 ప్రముఖ కంపెనీలు …
Read More »గులాబీ తోట లోని శ్రీకృష్ణ మందిరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గులాబీ తోట లోని శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను దేవాలయం వ్యవస్థాపకులు మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, నిర్వాహకులు పట్టిపోయిన హరి ప్రసాద్ ఉదయాన్నే అభిషేకం అలంకరణ అర్చన అనంతరం గోపూజ కార్యక్రమాలను నిర్వహించి భక్తుల దర్శనార్థం స్వామి వారిని అత్యంత సుందరంగా అలంకరించి నగర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారిని ఘనంగా ఆహ్వానించి శేష వస్త్రంతో …
Read More »శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం స్థానిక రామవరప్పాడు, వంతెన సెంటర్ లో 35వ శ్రీకృష్ణ జన్మాష్టమి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, రామవరప్పాడు మాజీ గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గత 34 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 35 సంవత్సరాన్నీ విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, శ్రీకృష్ణుడు ఒక కులం, ఒక మతం, …
Read More »వైభవంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాజన్మాష్టమి ఉత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం స్థానిక రామవరప్పాడు లో వేమినేని రామస్వామి వీధిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 24 సంవత్సరాలుగా రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమములో ముఖ్య …
Read More »ఆరోగ్యానికి చిరునామా ‘ఇండియన్ ఫిజిక్స్ యూనిసెక్స్ జిమ్’ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడిని జయించి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి వ్యాయామం ఏకైక మార్గమని ఇండియన్ ఫిజిక్స్ జిమ్ నిర్వాహకులు రాకోటి దుర్గ ఆంజనేయులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన విజయవాడలోని ఎస్.ఈ.ఆర్ సెంటర్, రవీంద్ర భారతీ స్కూల్ ఎదురుగా ఉన్న రాఫా హాస్పిటల్ నాలుగో అంతస్తులో ‘ఇండియన్ ఫిజిక్స్ యూనిసెక్స్ జిమ్’ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గోడవల్లి నర్సయ్య, మాజీ సర్పంచ్ హరిబాబు ముఖ్యఅతిథులుగా …
Read More »ఆంధ్రప్రదేశ్లో క్షీణిస్తున్న థియేటర్ల సంఖ్య…
-ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ ఆందోళన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు పెంచితే థియేటర్ల మనుగడ మరింత కష్టమవుతుందని, సామాన్యులకు వినోదం దూరమవుతోందని అందుకే ధరల పెంపు జీవోలు ఇవ్వవద్దని ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ కోరింది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు 2,000కు పైగా వెలిగిన సినిమా థియేటర్ల సంఖ్య ప్రస్తుతం 1,200కు పడిపోయిందని, గత 3-4 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే సుమారు 400 థియేటర్లు మూతపడటం సినీ పరిశ్రమ రంగం తీవ్ర …
Read More »
Prajavartha Online Telugu News