Breaking News

Daily Archives: September 5, 2026

రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు నల్లపాడులోని ప్రభుత్వ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా పబ్లిక్ స్కూల్ లను శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా స్కూల్ ల్లో ఎన్ని గదులు ఉన్నదీ, ఎంత విస్తీర్ణంలో ఉన్నదీ, వాహనాల రాకపోకలకు మార్గాలు, వాహనాల …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓ (రిటర్నింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్) లను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓలతో ఎన్నికల సంన్నద్దత పై ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల …

Read More »

జిఎంసి వార్డుల పునర్విభజన (57 నుండి 76) – ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన (జి.ఓ.ఎం.ఎస్. నెం.65, ఎం.ఎ.&యు.డి., తేదీ 24-03-2026) మేరకు గుంటూరు నగరంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా 76 ప్రతిపాదిత వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను ఫారం-Iలో సెప్టెంబర్ 5 నుంచి ప్రజల …

Read More »

ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి…

-స్త్రీ-శక్తి అమలు తరువాత పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడ బస్సులు పేంచాలనికోరాం – ప్రస్తుతం ఆర్టీసిలో ఖాళీ ఉన్న 15000 ఉద్యోగులను నియమించాలి -శనివారం ముఖ్యమంత్రి ని కలిసి 18 డిమాండ్లు తో లేఖ ఇచ్చిన ఇ.యు -రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టిదామోదరరావు రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయము లో ఈ రోజు ముఖ్యమంత్రి తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నుండి రాష్ట్ర అధ్యక్షులు …

Read More »

సీఎం ప్రకటన పై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ హర్షం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలలో సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హామీలపై సీఎం ప్రకటన పై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సీఎం క్యాంప్ ఆఫీసులో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ తరఫున మెమెంట్ ఇచ్చి సాలువతో సన్మానం చేశారు. …

Read More »

పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌తో ఆర్థిక భరోసా

-ఏపీజేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్, డి.వి. రమణలకు పెన్షనర్ల సంఘం ఘన సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సాధించేందుకు కృషి చేసిన ఏపీజేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్, డి.వి. రమణలను పెన్షనర్ల సంఘం నాయకులు, పెన్షనర్లు ఘనంగా సన్మానించారు. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 2027 …

Read More »