-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి …
Read More »Tag Archives: amaravathi
ప్రతి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ సేవలందించేదుకు కృషి… : సిఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పట్టణాలతోపాటు ప్రతి గ్రామానికి మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ద్వితీయ స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ అఫ్ వే రూల్స్ 2016 ప్రకారం ఆర్ఓడబ్ల్యు పాలసీ నోటిఫై చేయడం, స్టేట్ ఆర్ ఓడబ్ల్యు పోర్టల్ అమలు, నేషనల్ బిల్డింగ్ కోడ్ …
Read More »దళారీ వ్యవస్థ నియంత్రణకే చేపల చెరువుల వేలం…
-రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పలు చేపల చెరువులు దళారీల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని, అటు వంటి చేపల చెరువులకు దళారీ వ్యవస్థ నుండి విముక్తి కలిగించి మత్స్యకారులకు నిఖరమైన ఆదాయాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే చేపల చెరువుల వేలానికి కార్యాచరణ మార్గదర్శకాలతో జి.ఓ.ఆర్టి.నెం.217 ను జారీచేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని పబ్లిసిటీ …
Read More »పాడిపరిశ్రమ అభివృద్దికి రుణసాయం అందజేయండి…
-రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న ఏ.పి. అమూల్ ప్రాజెక్టుని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, పది వేల పైచిలుకు మహిళా పాల ఉత్పత్తి సంఘాల బలోపేతానికి జాతీయ సహకార అభివృద్ది సంస్థ (NCDC) ద్వారా రూ.1,362 కోట్ల రుణ సహాయాన్ని త్వరితగతిన అందజేయాలని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది …
Read More »రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి: సీఎం తర్వాత పనుల కాలం మొదలవుతుంది : ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి: మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం: గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు: మనం …
Read More »2023 మార్చి నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పధకం పూర్తి…
-ఈనెల 16న మరోసారి మంత్రి వర్గ ఉప సంఘ సమావేశం -భూవివాదాల సత్వర పరిష్కారంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రత్యేక దృష్టి -ఈపధకం పూర్తయితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది -పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే 2023 మార్చి నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని పూర్తిగా అమలుచేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.ఈమేరకు శనివారం అమరావతి సచివాలయంలో …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య ఏర్పడింది. తేదీ …
Read More »“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »అక్టోబర్2న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున సలాం సి.యం సార్ కార్యక్రమం : ఎం.డి.జాని పాషా
-సలాం సి.యం సార్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎం.యల్.సి డొక్కా.మాణిక్య వరప్రసాద్ -సచివాలయ వ్యవస్థ ద్వారానే గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యింది… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంకూరి.రాజారావు అధ్యక్షతన గుంటూరు జిల్లా సమావేశానికి ముఖ్యఅతిధులుగా హాజరైన మాజీ మంత్రి ప్రస్తుత శాసనమండలి సభ్యులు డొక్కా.మాణిక్య వరప్రసాద్ మరియు ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ముందుగా సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్2వ తేదీన ముఖ్యమంత్రికు మరియు …
Read More »ఖరీప్ సీజన్ కు అవసరమైన ఎరువులు అందుబాటులో రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు…
-ఆగస్టు నెలకు వివిధ రకాల ఎరువులు 512656 టన్నులు అవసరం ఉంటే 835461 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి… -ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీనం.155251కు ఫోన్ చేయాలి… -ఎరువులు అధిక ధరలకు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు… -వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధిచి ప్రధాన ఎరువులైన యూరియా,డి.ఎ.పి మరియు కాంప్లెక్సులు కావలసిన మొత్తానికి కంటే అధికముగా ఎరువుల నిల్వలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని …
Read More »
Prajavartha Online Telugu News