అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాస్తవాలను పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదని గురువారం డిజిపి కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడం వలన ప్రజలలో అనేక అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచి పోవడం బాధాకరమన్నారు. గుజరాత్ రాష్ట్రానికి …
Read More »Tag Archives: amaravathi
“ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” పుస్తకాన్ని అవిష్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు వ్రాసిన “ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” పుస్తకాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గురువారం ఆవిష్కరించారు. మంగళగిరి ఎ.పి.ఐ.ఐ.సి. టవర్సులో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు రచించిన పుస్తకానికి పెట్టిన పేరున బట్టే రచయిత యొక్క మేథోసంపత్తి, క్రిమినల్ …
Read More »పారదర్శకత కోసమే గ్రామస్ధాయిలో రిజిస్ట్రేషన్లు…
-రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ -అతి త్వరలో 51 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు -గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 51 గ్రామ సచివాలయాలలో త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న తలంపుతోనే సిఎం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. సచివాలయంలోని …
Read More »వర్చువల్ విధానంలో ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇక్కడ జరిగేలా ఎంతో కృషి చేసిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్కు ప్రత్యేంగా నా ధన్యవాదాలు. ఆయనతో పాటు, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమెరికాలోని ఆ ఉన్నతమైన పదవిలో …
Read More »స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు వివరాలు అధికారులు అందించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామన్నారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామన్నారు. బెల్టుషాపులను తీసేశామన్నారు. పర్మిట్ రూమ్లను మూసివేయించామన్నారు. లిక్కర్సేల్స్ నెలకు 34 లక్షల కేసులనుంచి 21 లక్షల కేసులకు తగ్గాయన్నారు. బీరు సేల్స్ నెలకు 17 …
Read More »పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి… : సిఎస్ ఆదిత్యానాధ్ దాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు:రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లోగల భూసేకరణ,ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని రైల్వే అధికారులకు …
Read More »కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు పలు సంస్థలు, వ్యక్తులు ఆపన్న హస్తాన్ని అందజేయడం అభినందనీయం… : డాక్టర్ అర్జా శ్రీకాంత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి దాదాపు రూ.57 కోట్ల మేర సాయమందింది. ఎపి కొవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్. మరో రు.25.2 కోట్ల మేర సాయం వివిధ దశల్లో వుంది. కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు పలు సంస్థలు, వ్యక్తులు ఆపన్న హస్తాన్ని అందజేయడం అభినందనీయం డాక్టర్ అర్జా శ్రీకాంత్ బయోఫోర్, లుపిస్, ఇండియా బుల్స్, నాట్కో ట్రస్ట్ వంటి సంస్థల నుండి దాదాపు రూ.1.6 కోట్ల విలువైన …
Read More »గ్రామ పంచాయితీల్లో ఇంటిపన్నువసూలుకు మొబైల్ యాప్ ను ఆవిష్కరణ…
-ఈయాప్ తో ఆన్లైన్ ద్వారా నూరుశాతం ఇంటి పన్ను వసూలుకు అవకాశం -ఇంటిపన్ను చెల్లించిన వెంటనే రశీదు లబ్దిదారుకు వెళుతుంది -ఈవిధానంతో గ్రామ పంచాయితీల ఆర్ధిక పరిపుష్టికి అవకాశం -ఇప్పటికే సుమారు 86లక్షల ఇళ్ళ ఇంటిపన్ను డేటా సిద్దం -ఇకపై మాన్యువల్ విధానంలో ఇంటిపన్ను చెల్లింపు ఉండదు -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయితీలన్నిటిలో ఇంటిపన్ను వసూలును ఆన్లైన్ విధానంలో వసూలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి …
Read More »అర్హులైన ప్రతి వ్యక్తికీ వైయస్సార్ ఫించన్ కానుక అందాలి అదే ప్రభుత్వ లక్ష్యం… : మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి వైయస్సార్ ఫించన్ కానుక అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో పంచాతీరాజ్ శాఖకు సంబంధంచి సెర్ప్ అధికారులతో సెర్ప్ అధికారులతో వివిధ పధకాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెర్ప్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హత కలిగిన ప్రతి వ్యక్తికీ వైయస్సార్ ఫించను …
Read More »ఈనెల 19న జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్లు లెక్కింపునకు పటిష్ట చర్యలు ఏర్పాట్లు చేయండి:సిఎస్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పిలు, డిపిఓలు,జడ్పి సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ …
Read More »
Prajavartha Online Telugu News