Breaking News

Tag Archives: amaravathi

నవంబరు 30లోగా కోవిడ్ కారుణ్య నియామకాలు పూర్తి చేయాలి…

-రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామస్థాయి వరకూ ఇ-ఆఫీసు విధానం అమలు చేయాలి -ఇకపై ప్రతినెల మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం -కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి కోర్టు తీర్పులను సత్వరం అమలు చేయాలి -ఉద్యోగుల పదోన్నతులకు డిపిసి కేలండర్ల ప్రకారం చర్యలు తీసుకోండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలను నవంబరు 30వతేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

Read More »

బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి : సిఇఓ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వతేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా …

Read More »

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కు ధరఖాస్తులు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్ర్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ గాంధీనగర్, కడప,వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్ అరండల్ పేట గుంటూరుల్లో తెలుగు,ఆంగ్ల మాద్యమంలో 40 సీట్లు వంతున మొత్తం మూడు సంస్థల్లోను 120 తెలుగు,120 ఆంగ్లం సీట్లతో ఐదు మాసాల కాలవ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ (C.L.I.Sc.) కోర్సులో చేరేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర …

Read More »

ఈనెల 19న అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభ బిసి సంక్షేమ కమిటీ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19వతేది మంగళవారం ఉ.11గం.లకు రాష్ట్ర శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ అసెంబ్లీలోని కమిటీలో సమావేశం కానుందని రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.జంగా కృష్ణమూర్తి అధ్యక్షులుగా మరో 10మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ 19న అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు తీరును,బిసి వర్గాలకు అమలు చేస్తున్నరూల్ ఆఫ్ …

Read More »

పర్యాటక ప్రాంతాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలి…

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పన పనులను వేగంవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికై పెట్టుబడుల ఆకర్షణ, నిధుల …

Read More »

డి‌జి‌పి కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 152వ జయంతి నిర్వహణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి లోని డి‌జి‌పి కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ IPS జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DG L&O రవి శంకర్ అయ్యనార్ IPS తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరు సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి…

-క్లీన్ ఇండియా ప్రోగ్రాములో పట్టణ ప్రజలకు అవగాహనా కల్పించిన ముస్తఫా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో ప్రధాన మంత్రి ప్రారంబించిన ఆజాది క అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు సందర్భముగా క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు కార్యాలయములో గుంటూరు లో ప్రారంభించారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు …

Read More »

విజయదశమికి చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు… : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం -హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగింది : మంత్రి మేకపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా కల్లా చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపుకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రివర్గ ఉపసంఘం చెరకు ఫ్యాక్టరీల సమస్యలు సహా పలు అంశాలపై వర్చువల్ గా సమావేశమై చర్చించారు. హైకోర్టు …

Read More »

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాధి మంది పేదలకు మేలు చేసేందుకే సీఎం వైయస్ జగన్ పెద్ద మనస్సుతో వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంను ప్రకటించారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 67 లక్షల మంది పేదలకు లబ్ధి …

Read More »