అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భుహక్కు మరియు భూరక్ష పధకం,జగనన్నసంపూర్ణ గృహహక్కు పధకాల అమలును మరింత వేగవతం చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.బుధవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో వైయస్సార్ జగనన్న శాశ్వత భుహక్కు మరియు భూరక్ష పధకం,జగనన్నసంపూర్ణ గృహ హక్కుపధకాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఉస సంఘం సభ్యులు ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ …
Read More »Tag Archives: amaravathi
చట్టాల అవగాహనతో మహిళల్లో మనోధైర్యం
-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -సత్వర న్యాయంతో మహిళలకు రక్షణ -‘మహిళలు- సత్వరన్యాయం’ పై చర్చాగోష్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై, బాలికలపై జరిగే లైంగిక హింసను ఎదుర్కోవడానికి సమర్థమైన విచారణ, త్వరితగతిన నేరస్థులకు శిక్షలు పడేటట్లు చూడడం మాత్రమే సత్వరన్యాయానికి పరిష్కారమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళలు- సత్వరన్యాయం’ అంశంపై జరిగిన చర్చాగోష్టికి రిటైర్డ్ జడ్జిలు, న్యాయ నిపుణులు, దిశ అధికారులు, వివిధ సంస్థల …
Read More »హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటికి ఘనంగా వీడ్కోలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి తెలంగాణా రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ లలిత కన్నెగంటికి రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది.ఈమేరకు సోమవారం రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు ఇతర న్యాయమూర్తులు తదితరులు జస్టిస్ లలిత కన్నెగంటికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పికె మిశ్రా మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన జస్టిస్ లలిత …
Read More »విజయం ఒక ప్రయాణం మాత్రమే నిరంతరం ప్రయాణం కొనసాగించండి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రీయ ఏక్త దివాస్ కార్యక్రమములో భాగంగా K.L యూనివర్సిటీ జాస్మిన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్ ) యు. శారదాదేవి పాల్గొన్నారు. ముందుగా అతిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. విద్యార్థులను ఉదేశించి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ యు. శారదాదేవి మాట్లాడుతూ బి.ఏ ఆర్ట్స్ కోర్స్ నందు IAS (UPSC) పోటి పరీక్షలు వ్రాయు విద్యార్ధులకు పోటి పరిక్షలపై అవగాహన మరియు ప్రేరణ కల్పించారు. …
Read More »త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ శైవక్షేత్రం గా భాసిల్లుతున్న శ్రీ శ్రీ త్రికోటేశ్వర స్వామి ని శనివారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిల్హరి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం మర్యాదలతో కార్యనిర్వహణాధికారి వేద పండితులు ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేష వస్త్రం తో సత్కరించారు ప్రసాదాలు అందజేశారు. త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు జస్టిస్ రవినాధ్ పేర్కొన్నారు వారికి బందోబస్తు గా నరసరావుపేట రూరల్ సీఐ వై. అచ్చయ్య …
Read More »విఐటి -ఏపి విశ్వవిద్యాలయ ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులకు ఘనసన్మానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి -ఏపి విశ్వ విద్యాలయం ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులను శనివారం విజయవాడ బందరురోడ్డు లోని ఓ హోటల్ నందు ముఖ్య అతిథి కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ సమక్షంలో సత్కరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని నాణ్యమైన విద్యకు చిరునామా విఐటి -ఏపి విశ్వ విద్యాలయం అని తెలియజేశారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి ప్రాంగణ ఎంపికలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. ఉపాధి కల్పించిన సంస్థలో నిజాయితీ, …
Read More »ముఖ్యమంత్రికి అభినందలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలను ఆర్యవైశ్యులకే అప్పగించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెల్పడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షాన్ని వ్యక్తంచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అభినందలు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారంటూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ …
Read More »అవినీతి నిర్మూలనపై వారం రోజులపాటు అవగాహనా కార్యక్రమాలు
-అక్టోబరు 26 నుండి నవంబరు 1 వరకు విజిలెన్సు అవేర్నెస్ వీక్-2021 -స్వతంత్ర భారతదేశం @ 75: సమగ్రతతో స్వీయ ఆధారపడటం అనే థీమ్ తో ఐ.టి., ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి నిర్మూలనకై ఉద్యోగులు అంతా ఐక్యతతో కృషి చేయాలని రాష్ట్ర ఇన్ఫరేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ పిలుపునిచ్చారు. విజిలెన్సు అవేర్నెస్ వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయంలోని తమ కార్యాలయపు …
Read More »పర్యాటక హోటళ్లలో శతశాతం ఆక్యుపెన్సీపై దృష్టిపెట్టాలి…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పర్యాటక హోటళ్లలో శత శాతం ఆక్యుపెన్సీ సాదించే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రానున్న నాలుగు మాసాలు పర్యాటకానికి మంచి సీజన్ అని, …
Read More »విద్యా పధకాల పరిశీలనకు వచ్చిన అస్సాం బృందం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపధకాల అమలు తీరును పరిశీలించేందుకు అస్సాం బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో సమావేశానికి ముందుగా సచివాలయం లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ ను అస్సాం బృందం సత్కరించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం బృందం రాష్ట్రంలో విద్యాకార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు. అమ్మ ఒడి, నాడు …
Read More »
Prajavartha Online Telugu News