-జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక …
Read More »Tag Archives: amaravathi
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన డా.సమీర్ శర్మ
-సియం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను… -నవరత్నాలు విజయవంతంగా అమలయ్యేందుకు కృషి చేస్తాను… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి సిఎస్ గా అన్ని విధాలా తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ నుండి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డా.సమీర్ శర్మ మాట్లాడుతూ తనకు సిఎస్ గా పనిచేసేందుకు …
Read More »ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ఉత్తమ రాష్ట్రంగా చేయాలన్నదే నాలక్ష్యం… : ఆదిత్యానాధ్ దాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి త్వరలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యానాధా దాస్ కు వీడ్కోలు, నూతన సిఎస్ గా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మ కు స్వాగత సభ …
Read More »సుబాబుల్ రైతులకు న్యాయం జరిగేలా త్వరలో విధి, విధానాలు…
-అక్టోబరు 10 కల్లా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయం -పేపర్ మిల్స్,వ్యాపారులు,రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించి, వారి ఉత్పత్తులకు పేపర్ మిల్స్ నుండి తగిన మద్దతు ధర అందే విధంగా తగు విధి, విధానాలను రూపొందించి అక్టోబరు 10 లోపు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని మంత్రి వర్గ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ సబ్ కమిటీ సభ్యులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి …
Read More »బద్వేల్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు సహకరించండి…
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేల్ ఉప ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని తన ఛాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి సమావేశమై బద్వేల్ ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరిచాల్సిన విధి, విధానాలను వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ …
Read More »రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని సిబ్బంది ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాదారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన జరిగిన మహా యుద్దంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పోలీస్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ …
Read More »ఇ-శ్రమ్ పోర్టల్ పర్యవేక్షణ సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల రిజిష్ట్రేషన్ కై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇ-శ్రమ్(e-SHRAM) పోర్టల్ అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ(SLMC)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్టి సంఖ్య.220 ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు రాష్ట్ర కార్మిక,ప్యాక్టరీస్,మరియు బీమా మెడికల్ సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర …
Read More »తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంట్లో ఉంటే/ If indoors • ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయండి. • తలుపులు మరియు కిటికీలు మూసివేసి ఉంచండి. • మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి. • రేడియో న్యూస్ వినండి,అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి. • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి. • భవనం కూలిపోవటం జరుగుతుంటే,దుప్పట్లు, రగ్గులు లేదా …
Read More »సర్వేయర్ సంయుక్త కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్కే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి, ఎర్రబాలెం-3 సర్వేయర్ పారేపల్లి సంయుక్త అనారోగ్యంతో బాధపడుతూ మణిపాల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వీరికి EHS లేనందున, రేషన్ కార్డ్ లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే సంయుక్త వైద్యానికి తన సహాయంగ 1 లక్ష రూపాయలను ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు MRO కార్యాలయం నందు MRO గారు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు చేతుల మీదుగా వారి …
Read More »సీఎం జగన్ను కలిసిన సీపీఎఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కె గోపీనాథ్లు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం సీపీఎఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆక్వా ఆపరేషన్ ఇండియా) విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (హ్యూమన్ రిసోర్స్ అండ్ జనరల్ ఎఫైర్స్) కే గోపీనాథ్లు కలిశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద రూ.30 లక్షలు సీపీఎఫ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన డీడీని గురువారం సీఎం జగన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నిటిరూగ్ ఫోన్ప్రసర్ట్, కాన్సుల్ మాంగ్కల్ సివల్క్ కాన్సులర్ …
Read More »
Prajavartha Online Telugu News