అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పియం ఇ-బస్ సేవా పధకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు.బుధవారం ఎపి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన 3వ రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పియం ఇ-బస్ సేవా పధకం కింద రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసిలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఇ-బస్సులను ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆదిశగా …
Read More »Tag Archives: amaravathi
రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పులు
-ఎండతీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి -ప్రజలకు ఎండ తీవ్రత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు -జి.జయలక్ష్మి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్టోగ్రతలు, రానున్న రోజుల్లో సంభవించే …
Read More »ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదల
-మొదటి విడత లాటరీలో 30,075 మందికి సీట్లు కేటాయింపు -వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఐఎఎస్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం (25.03.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఐఎఎస్. ఒక …
Read More »పిడుగురాళ్ల భోదనాసుపత్రిలో 2026-27 నుంచి ప్రవేశాలు
-త్వరలో వైద్య సేవలు కూడా ప్రారంభం -సి.ఎo, మంత్రితో చర్చించిన తరువాత తేదీ ఖరారు -ఏప్రిల్ 15 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి -అధికారులు, ఇంజనీర్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ స్పష్ఠీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని నూతన ప్రభుత్వ భోధనాసుపత్రిలో ఏప్రిల్ 15 నుంచి ఔట్ పేషెంట్ (ఓ.పి) రోగులకు వైద్య సేవలను ప్రారంభించేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి …
Read More »బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో …
Read More »రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న బిజెపి రాష్ట్ర కార్యాలయం..పూర్తైన ఒప్పందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఒక ఎకరం 43 సెంట్ల భూమిలో బిజెపి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీకి లీజు ప్రాతిపదికన గతంలో భూమి కేటాయించింది. ఈ మేరకు APCRDA అధికారులతో ఆ పార్టీ తాజాగా లీజు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సంబంధిత పత్రాలను ఆ పార్టీ ప్రతినిధి పాతూరి నాగభూషణంకు అందజేశారు. రాజధానిలోని వెంకటపాలెంలో బిజెపి కార్యాలయ ఏర్పాటుకు …
Read More »రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న సదరన్ గ్లోబ్ హొటల్..పూర్తైన అగ్రిమెంట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో 150 గదులతో కూడిన సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలకు ముందడుగు పడింది. ఈ మేరకు అమరావతిలో హోటల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకై APCRDA, సదరన్ హోటల్స్ ప్రతినిధుల భూమి అమ్మకానికి సంబంధించిన ఒప్పందం 25 మార్చి 2026న అమరావతిలో కుదిరింది. సంబంధిత అగ్రిమెంట్ పత్రాలను APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, ఆ సంస్థ తరపున హాజరైనవారికి అందజేశారు. APCRDA అధికారులు తుళ్లూరులోని లింగాయపాలెంలో రెండు ఎకరాల …
Read More »ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న పంచాయితీరాజ్ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల శిక్షణ కేంద్రం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేసే ప్రధాన సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ- APSIRD & PR క్యాంపస్ ఏర్పాటు కానుంది. రాజధానిలో ఈ క్యాంపస్ ఏర్పాటు కావడంలో రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డా. పొంగూరు నారాయణ, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విస్తృత కృషి చేశారు. పంచాయితీరాజ్ సంస్ధలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అలాగే ఈ సంస్థ ఆధ్వర్యంలో పని …
Read More »సిఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో NRI ఎడ్యుకేషనల్ సొసైటీస్, ఎలిగెంట్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్(మినరల్ వాటర్ & సోడా వాటర్ తయారీ యూనిట్), భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(108), సింహా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్(కియా), అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్, హిప్పోక్లౌడ్ టెక్నాలజీస్, INV టెక్నాలజీస్ …
Read More »ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీరామరక్ష
-అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం -రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం ఓ ప్రయోగశాల -విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి -సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం -ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి -కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో …
Read More »
Prajavartha Online Telugu News