Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

మేరీ మట్టి మేరీ దేశ్ లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యంతో నీరు మట్టి, బియ్యం సేకరించడం జరిగింది

–మా భూమి మా దేశం” కలశ యాత్ర రేపు విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు – కలెక్టర్ మాధవీలత -పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, స్వంతంత్ర్య స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. -శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో శాసన సభ్యులు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ కలశ యాత్రలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి పెంపొందించు కోవాలని అన్నారు. మన దేశ …

Read More »

జగనన్న కు చెబుదాం లో 138 అర్జీలు  కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మండల స్థాయిలో జేకేసి నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి లో ప్రజా సమస్యలని తెలుసుకుని , వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రాజమహేంద్రవరం రూరల్ “జగనన్నకు చెబుదాం” నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎపి గ్రీనింగ్ & సుందరికరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, జేసీ …

Read More »

అక్టోబర్ 26వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 26వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని జిల్లా కలెక్టర్ కే మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంలో స్థానికంగా జిల్లాలో ఒక ప్రవేటు కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా జిల్లా లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు

Read More »

జిల్లాలో నూరుశాతం ఈ క్రాప్ నమోదు చేయండి

-జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో సమాయత్తం – ఖరీఫ్ సీజన్లో అవసరమైన ఎరువులు సిద్దం చేశాం -ధాన్యం సేకరణ కోసం సమర్థవంత మైన ఆచరణలో తీసుకుని రావడం జరిగింది – కలెక్టర్ డా కె. మాధవీలత – జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా …

Read More »

ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా డొమెస్టిక్ మార్కెటింగ్

-రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర లాంజ్ – సీ ఫుడ్ ఇష్టపడే నగర ప్రజలకు ఈ రెస్టారెంట్ ఎంతో అనుకూలం -జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆక్వా ఉత్పత్తులు మరియు సముద్ర ఉత్పత్తులు అందుబాటులోనికి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా డొమెస్టిక్ మార్కెటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రోత్సహించడం జరిగినదని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం …

Read More »

ఉద్యోగుల స్పందన కు 13 అర్జీలు

– ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం స్పందన – జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన(గ్రీవెన్స్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాధవీ లత, జేసీ ఎన్. తేజ్ భరత్ డిఆర్వో …

Read More »

కలెక్టరును కలసిన ఎస్. పి.ఎఫ్ కమాండెంట్ కె . నరసింహారావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.పి.ఎఫ్ జోనల్ కార్యాలయం నిర్మాణానికి మరియు శిక్షణా సంస్థను నెలకొల్పడానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించ వలసినదిగా ప్రతిపాదనలతో రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కె. నరసింహారావు కలెక్టర్ మాధవీలత ను మర్యాద పూర్వకంగా స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్.పి.ఎఫ్ జోనల్ కార్యాలయం …

Read More »

ప్యానల్ లాయర్లు మరియు పారా లీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి వారి ఆధ్వర్యంలో ప్యానల్ లాయర్లు మరియు పారా లీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్లు మరియు ప్యానల్ లాయర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, వారి న్యాయ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల …

Read More »

జేకేసి, మండల స్థాయి జేకేసి లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జేకేసి, మండల స్థాయి జేకేసి లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ, కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అర్జీల స్థితి తెలుసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ నుండి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ & శిశు సంక్షేమం – ప్రభుత్వం, పథకాలు మరియు సూచికలపై,  పాఠశాల …

Read More »

మినీ జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 21 వ తేదీ శనివారం జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె . హరిచంద్ర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ కంపెనీలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), మెడ్ …

Read More »