తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ తిరుపతి వారు పోషణ్ అభియాన్ స్కీమ్ కింద జిల్లా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ మరియు బ్లాక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ లలో జిల్లా కోఆర్డినేటర్ (01 పోస్టు), జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ (01 పోస్టు), బ్లాక్ కోఆర్డినేటర్ (07) పోస్టులకు తేదీ 06.11.2023 నుండి తేదీ: 25.11.2023 సాయంత్రం లోపు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచూ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారక …
Read More »Tag Archives: tirupathi
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
-రైతులకు ఆడిగిన వెంటనే విద్యుత్తు కనెక్షన్లు -ఎపిఎస్ పిడిసిఎల్ యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ, గనులు, భూగర్భ వనరుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఎపిఎస్పిడీసీఎల్ నూతనంగా రూపొందించిన రైతునేస్తం, వాట్సాప్, చాట్ట్ అప్లికేషన్లతోపాటు ఆధునీకరించిన ఎపిఎస్పిడిసిఎల్ వెబ్సైట్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా …
Read More »స్వామిత్వ సర్వే
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు అన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న స్వామిత్వ సర్వే కొరకు (అబాది సర్వే) అనగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గల గ్రామ కంఠం నందు గల ప్రభుత్వమునకు సంబంధించిన ఆస్తులు, వ్యక్తిగత ఇల్లు, ఖాళీ స్థలముల కొలతల నిమిత్తం గ్రామపంచాయతీ వారిచే గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసులు జారీ చేసిన సమయంలో సంబంధిత యజమానులు అందుబాటులో ఉండి వారికి సహకరించిన వారికి ఆస్తి యాజమాన్య ధ్రువీకరణ పత్రాల నకళ్ళను అందజేయడం జరుగుతుంది. అందుకొరకు గాను సర్వే బృందానికి …
Read More »నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే టపాకాయల అమ్మకాలు జరగాలి : ఆర్డిఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టపాకాయల అమ్మకాలకు అనువైన ప్రదేశాలను రెవెన్యూ పోలీస్ ఫైర్ అధికారులు సమన్వయంతో పరిశీలించాలని తిరుపతి ఆర్డిఓ నిశాంత్ రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో దీపావళి సందర్భంగా టపాకాయల అమ్మకాల అనుమతులు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో అమ్మకాల ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. లైసెన్సుదారులు తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మ రాదని సూచించారు. దుకాణాల వద్ద ఏర్పాటు చేయవలసిన ఫైర్ సేఫ్టీ …
Read More »బాల్య వివాహాల నివారణ, అనీమియా నివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి
-జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లు పగడ్బందీగా నిర్వహించాలి -బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలి -తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవల పై అవగాహన కల్పించి మాతా శిశు మరణాలు నివారించాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి సూచికల లక్ష్యాల మేరకు అనీమియా, ఎత్తు తక్కువ బరువు తక్కువ గల పిల్లలను, ఎదుగుదల లేని పిల్లలను అలాంటి లోపాలను ఎదుర్కుంటున్న బాలికలు, బడి-ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని పకడ్బందీగా …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వారు ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందచేశారు. వీరి వెంట మాజీ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ తదితరులు ఉన్నారు.
Read More »రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించిన సి ఇ ఓ ముఖేష్ కుమార్ మీనా…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోవు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికబద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో, జిల్లా ఎస్.పి లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి, జిల్లా ఎస్ పి .పరమేశ్వర …
Read More »శెట్టిపల్లి భూముల పరిష్కారం ఒక చరిత్ర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సాయత్రం శెట్టిపల్లి సచివాలయం వద్ద సభ నిర్వహించి పరిష్కారం చూపిన భూముల ప్రొసీడింగ్స్ అందించారు. టిటిడి చైర్మన్ మరియు స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ….. ఈ నాలుగున్నర సంవత్సరాల శాసనసభ్యునిగా నాకు అత్యంత సంతృప్తినిస్తున్నటువంటి పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది శెట్టిపల్లి గ్రామ సమస్య పరిశ్కారమేనని అన్నారు. ఎంతో కాలంగా నాకు తెలిసినటువంటి సమస్య గతంలో ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఉండగా ఆఖరి రోజులలో …
Read More »భూసేకరణ వేగవంతం చేయండి : ఆర్ డి ఓ
వడమాల పేట, నేటి పత్రిక ప్రజావార్త : టి టి డి ఉద్యోగుల ఇంటిస్థలాల సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని, టిటిడి ఎయిడెడ్ సొసైటీ త్వరగా అందిచాల్సి వుందని తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం , ఎస్.వి.పురం నందు జరుగుతున్న రెండవ విడత భూసేకరణ పనులను తిరుపతి ఆర్ డి ఓ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వడమాలపేట తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమావేశయ్యారు. ఆర్ డి ఓ సూచనలిస్తూ రెండవ విడతకు …
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖా మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ ఏ ఈ ఓ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు …
Read More »
Prajavartha Online Telugu News