-రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల పై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లాలో మార్చి 16 నుండి 18 వరకు అలాగే 23 నుండి 25 తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమం ఏర్పాట్ల పై వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు జిల్లా …
Read More »Tag Archives: tirupathi
ఈ నెల 16 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన …
Read More »ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నూతన గృహానికి నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ తన సతీమణి శ్రీగౌరి తో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ని కలుసుకొని నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి …
Read More »జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజానికి సేవ చేయడం జనసేన పార్టీ లక్ష్యమని వారు …
Read More »పారదర్శక రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించబడింది…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని NGO’s కాలనీలోని జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. …
Read More »మాజీ సైనికులు వారి సంఘ ప్రతినిధులతో సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ Capt. Dr. P. Satya Prasad, Director, Sainik Welfare, AP Vijayawada ఈ రోజు తిరుపతిని అధికారికంగా సందర్శించి, తిరుపతి ప్రాంతంలోని మాజీ సైనికులు (Ex-Servicemen – ESM) మరియు వారి సంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో Flt. Lt. M. Balaji, AAO, Sainik Welfare, Sri K. Raghavulu, Zilla Sainik Welfare Officer, Chittoor, MD. Razak Khan, Superintendent, Zilla Sainik Welfare …
Read More »తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ (District Level Inspection Committee) అధికారికంగా ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేయబడిన బాలల సంరక్షణ కేంద్రాలు తనిఖీ చేసి పిల్లల సంక్షేమం మరియు భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న ఈ కమిటీ జిల్లా అంతటా ఉన్న పిల్లల సంరక్షణ సంస్థల (CCI) సమగ్ర …
Read More »HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రకాశం రోడ్డు -1 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు గర్భాశయ మొక్క క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమాన్ని డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చేతుల మీదుగా ప్రారంభించబడినది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని, అలాగే 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు హెచ్పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ వేసేందుకు నేటి …
Read More »కనబడకుండా పోయిన గిరిజన బాలికను గంటల్లోనే గుర్తించి కుటుంబానికి చేర్చిన పోలీసులు – బాలిక భవిష్యత్తుకు భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
-గిరిజన బాలిక, ఆమె సోదరుడి కోసం రూ.1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకటించిన కలెక్టర్ – పోలీస్ శాఖ తరఫున రూ.10 వేల నగదు సహాయం, నూతన వస్త్రాల పంపిణీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన బాలికకు భరోసా కల్పిస్తూ ఆమె భవిష్యత్తుకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మానవతా దృక్పథంతో సహాయం అందించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి …
Read More »ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్యా, మాజీ మంత్రి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పానబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »
Prajavartha Online Telugu News