Breaking News

Tag Archives: vijayawada

బార్ మరియు రెస్టారెంట్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానా

-చికెన్, మటన్ షాప్ వ్యర్ధాల నిర్వహణ కచ్చితంగా జరగాలి -వార్డులోని వీధి కుక్కల సమస్యల నియంత్రణకు వార్డ్ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బార్ మరియు రెస్టారెంట్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానా విధిస్తామని, చికెన్, మటన్ షాప్ వ్యర్ధాల నిర్వహణ కచ్చితంగా జరగాలని, వార్డులోని వీధి కుక్కల సమస్యల నియంత్రణకు వార్డ్ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జునరావు అన్నారు. గురువారం …

Read More »

డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేయాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరుగుతున్న డీజిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు, గోపాల్ రెడ్డి రోడ్డు,గవర్నర్పేట, బందర్ లాకులు వద్ద గల ఖబ్రస్తాన్, ఏలూరు రోడ్ స్వర్ణ పాలస్ సెంటర్, లెనిన్ సెంటర్, గాంధీనగర్, జింఖానా గ్రౌండ్స్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసిల్టింగ్ …

Read More »

విద్యార్థులకు వినియోగించిన పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీలు – ఆర్.ఆర్.ఆర్ (Reduce, Reuse, Recycle) అవగాహనకు వినూత్న కార్యక్రమం

-విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు వినియోగించిన పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీలు నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో, కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో శాఖాధిపతులతో స్వచ్ఛ సర్వేక్షన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మరియు …

Read More »

మీ సమస్యను నాతో నేరుగా చెప్పాలంటే మంగళ, గురువారాల్లో వీఎంసీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటాను

-విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మంగళవారం మరియు గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ లో అందుబాటులో ఉంటారని నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్య నేరుగా తనకి తెలియజేయాలన్న, కలవాలనుకున్న ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కలవాలో …

Read More »

కృష్ణానది వరద తాకిడికి దెబ్బతిన్న మల్బరీ సాగు షెడ్లు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలి…

-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది వరదలతో ముంపుకు గురై దెబ్బతిన్న మల్బరీ షెడ్ల నిర్మాణానికి, పంట అభివృద్ధికి తక్షణమే ఆర్థిక సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, పట్టు రైతుల సంఘ నాయకులు పి.ప్రభాకరరావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం …

Read More »

మహిళా సాధికారతకు ‘కూటమి’ ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ALEAP WE KART)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఉద్యమి టు ఉన్నతి’ ఎగ్జిబిషన్-2026 సందర్శన -ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి మరియు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మద్దతుతో అసోసియేషన్ …

Read More »

650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన కొమ్మారెడ్డి అన్నపూర్ణకు ప్రశంసలు

-ఐటీసీ ‘వావ్’ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ఐటీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (వావ్) కార్యక్రమం ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ లో అధిక మొత్తంలో పాత పుస్తకాలు, కార్డుబోర్డు, పేపర్లను సేకరించిన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కుమార్తె అన్నపూర్ణను పలువురు అభినందించారు. తండ్రి పట్టాభిరామ్ ఆశయాలకు అనుగుణంగా, …

Read More »

ప్రజా స్వరం సురవరం

-దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అగ్ర నాయకుడు -పోరాటాలతో సామాన్యులు జీవితాల్లో వెలుగులు -తుది శ్వాస వరకు ప్రజల కోసం పరితపించిన నాయకుడు -ప్రజలతో నా ప్రయాణం పుస్తక ఆవిష్కరణలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తన గళాన్ని వినిపించిన ప్రజా స్వరం సురవరం సుధాకర్‌రెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయం చంద్రం బిల్డింగ్స్‌లో బుధవారం సీపీఐ అగ్ర నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి 84వ జయంతి సందర్భంగా ఆయన …

Read More »

మలబార్ & గోల్డ్ డైమాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు

-2800 మందికి విద్యార్థినిలకు రెండున్నర కోట్ల ఉపకార వేతనాలు -మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదగా పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ అంటే బంగారం వ్యాపారమే కాదు బంగారం లాంటి మనస్సు అని మహీళ, శిశు, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ & గోల్డ్ డైమాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధ్యార్ధునులకు స్కాలర్షిప్ ల పంపిణి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహీళా, శిశు, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సుధారాణి ముఖ్యఅతిథిగా …

Read More »

విద్యా రంగంలో మార్పులకు అనుగుణంగా బోధన…

-డిగ్రీ స్థాయిలో 465 మందికి ఉపాధి అవకాశాలు -విద్యార్థులను అభినందించిన ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు విద్యా రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత స్తాయికి ఎదగాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కరరావు అన్నారు. నలంద డిగ్రీ కళాశాల నందు అత్యధిక ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థుల ‘నలంద సక్సెస్ మీట్ -2026 ‘ కార్యక్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బుధవారం జరిగింది. …

Read More »