మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు జగనన్న ప్రభుత్వంపెంపు చేసిందని, సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా పథకం ఎంతో అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన …
Read More »Andhra Pradesh
సచివాలయ వ్యవస్థ పటిష్టపరచాలి, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…
-స్పందనలో ప్రజల నుండి అర్జీల స్వీకరణ -మూగ, బధిరులకు స్మార్టు ఫోన్లు అందజేసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పని చేసేలా బలపర్చాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) …
Read More »ఇళ్లస్థలాలు మెరక చేసే పనుల్లో జాప్యం చేయరాదు : జిల్లా కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్లస్థలాలు మెరక చేసే పనులు వేగవంతం చేసి అన్ని లేఅవుట్లలో అవసరమైన అనుసంధాన రహదారులు ఏర్పాటుచేయడంలో అధికారులు ఏ మాత్రం జాప్యం చేయరాదని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సోమవారం ఆయన రెవెన్యూ, డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో జిల్లాలోని 49 మండలాలలో ఇళ్లస్థలాల లే ఔట్లలో పురోగతి విషయమై మండలవారీగా వారాంతపు పురోగతిపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ అంతర్గత , భూమి మెరక పనులు …
Read More »రోడ్డు ప్రమాద బాధితుని ఆదుకున్న జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 …
Read More »మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఉద్యానవన విభాగమునకు సంబందించి 1 అర్జి సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజుచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజారోగ్య శాఖ -1, పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-1 అర్జి మొత్తం 2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన …
Read More »ప్రజలు సమస్యల పరిష్కార వేదిక స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -4, పబ్లిక్ హెల్త్ …
Read More »ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 7.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7 లక్షల 41 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి …
Read More »సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ జరిగింది. 60వ డివిజన్ వాంబే కాలనీలోని 262 వ వార్డు సచివాలయం, 57వ డివిజన్ లోని 233వ వార్డు సచివాలయాలలో కార్యక్రమ నిర్వహించారు. 57వ డివిజన్ లో 22 మంది, 60 వ డివిజన్ లో 9 మంది, 61వ డివిజన్ లో 5 మంది అర్హులకు నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »పింఛన్ల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-28వ డివిజన్ లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను సరళీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ లో నూతనంగా మంజూరైన 27 పింఛన్లను లక్ష్మీ నగర్లోని 203 వార్డు సచివాలయంలో APSFL ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. …
Read More »పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికి గర్వకారణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
–ఎమ్మెల్యే చేతులమీదుగా దుర్గాపురం వాకర్స్ క్లబ్ లో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతి సమైక్యత, సమగ్రతకు చిహ్నమైన త్రివర్ణ పతాక రూపకర్త తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు ఆయన విగ్రహావిష్కరణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ భిన్నత్వంలోని ఏకత్వం, సమతాస్ఫూర్తికి మన …
Read More »
Prajavartha Online Telugu News