– తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు – పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ – పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన – గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో …
Read More »Andhra Pradesh
కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని, బుధవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా …
Read More »ఎంఎస్ఎంఈ పార్కులపై మంత్రి కొండపల్లి సమీక్ష
– 25న చంద్రబాబు ఎంఎస్ఎంఈ ఈవెంట్పై చర్చ – పార్కుల పురోగతిలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఎంఎస్ఎంఈ పార్కులపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో నిర్మాణంలో …
Read More »ఆదరణ 3.0తో శాశ్వత ఉపాధి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం …
Read More »ఆరోగ్య వివరాల డిజిటలీకరణ ( ఈ-హాస్పిటల్) విధానం అమల్లో ఏపీ భేష్!
-ఇ-ప్రిస్క్రిప్షన్, ల్యాబ్ టెస్టుల ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో ముందంజ -ఎన్ఐసీ జాతీయ స్థాయి అధికారులు ఆంటోనీ, రవీంద్ర కుమార్ వెల్లడి -వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీ పెంచుతున్నాం : కార్యదర్శి సౌరబ్ గౌర్ -వైద్య ఆరోగ్యశాఖ, ఎన్ఐసీ ఆధ్వర్యంలో విజయవాడలో డిజిటలికరణపై జరిగిన కార్యశాల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ (ఈ-హస్పిటల్) చేయడంలో పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జాతీయ సూచన విజ్ఞాన కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ …
Read More »భారత్-ఇటలీ: ఇండో-మధ్యధరా ప్రాంతం కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం
-భారత్-ఇటలీ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోనీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో అసాధారణ వేగంతో విస్తరిస్తూ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రగాఢ మార్పులకు లోనవుతున్న తరుణంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయులలో క్రమబద్ధ ఆదానప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. అనాదిగా సంక్రమిస్తున్న నాగరికతా జ్ఞానం మేళవింపుతో మా ఆర్థిక …
Read More »బీహార్ రాష్ట్రం, రాజ్గిర్ లోని నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం
బీహార్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా ఈరోజు బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 14 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 221 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, వారి విద్యా విజయాలు కఠిన శ్రమ, పట్టుదలపై నిర్మితమయ్యాయని కొనియాడారు. చరిత్రలోనే అత్యంత గొప్ప విద్యా కేంద్రాలలో ఒకటిగా ప్రాచీన నలందా మహావిహారను గుర్తిస్తూ..”కేవలం సంస్థలుగా మిగిలిపోయే విశ్వవిద్యాలయాలు కొన్ని ఉంటాయి. కానీ నాగరికతకు చిహ్నాలుగా నిలిచే విశ్వవిద్యాలయాలు …
Read More »25 నుండి పదవ తరగతి పరీక్షలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుండి జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలను రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతో పాటు, ఓపెన్ స్కూలింగ్ …
Read More »నూతన ధోభీకానా నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన MLA బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల పడవల రేవతి సెంటర్ వద్ద పాత ధోభీకానా వద్ద ₹16 లక్షల రూపాయలతో నూతన ధోభీకానా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రజక సంఘం సోదర సోదరీమణులతో కలిసి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ, కులవృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో తెలుగుదేశం …
Read More »జలధార–జలహారతి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలి
-ప్రతి నీటి బొట్టును కాపాడటం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పిద్దాం -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జలధార–జలహారతి మరియు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాలను జిల్లాలో సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇరిగేషన్ సిబ్బంది, ఏ పి ఓ లు …
Read More »
Prajavartha Online Telugu News