-నూతన భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ సంస్థ సేవలు సహకారం మరువలేనిది… : రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుంది… -మహిళల భద్రత కొరకు ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుంది… : ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాష్ట్ర …
Read More »Telangana
‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం తన కార్యాలయం వద్దకు …
Read More »పొట్లపాలెంలో రీ సర్వే పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. …
Read More »జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ సదన్లో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో డిఎన్ఎస్ఎ ఛైర్మన్ మరియు జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు పాల్గొని జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జిల్లాలో 80 వేల కేసులు పెండింగ్ లో ఉండగా …
Read More »కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం (11-07-2021) ఉదయం 07 గం.ల నుండి 08 గం.ల మధ్య ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు విచ్చేయనుండగా, ఆలయ చైర్మన్ స్వాగతం పలకనున్నారు. ఆలయ వైదిక కమిటీ వారు సమర్పించు సారె తో శ్రీ అమ్మవారి ఆషాడ …
Read More »“కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ”…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ లో భాగముగా “కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ” కార్యక్రమంలో భాగముగా శనివారం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ని కలిసి, కార్యక్రమ వివరములను తెలిపారు. అనంతరం మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ నందు రాంబాబు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి భక్తులకు కోవిడ్ జాగ్రత్తలు, టీకాపై అవగాహన, …
Read More »ఇంతవరకు 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…
-జెసి డా. కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,330 రైతుల నుంచి 3,82,853 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 20 మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోండి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచి మరింత సమర్థవంతంగా రోగులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 10కెఎల్ 12కెఎల్ 20 కెఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు …
Read More »రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేయండి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట రైతు బజారు సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్టేడియంలను అభివృద్ధి చేయడానికి …
Read More »శిలా పలకాలకే పరిమితం అయిన గతపాలకులు పాలన…
-కోటి 40 లక్షల రూపాయలతో అభివృద్ది పనుకలు శుంకుస్థాపన -రహదారులపై వర్షపు నీరు లేకుండా చర్యలు చేపట్టిండి -అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలకులు అభివృద్ది విస్మరించి, శిలాఫలకాలకే పరిమితం అయ్యారు అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు… ప్రజల వద్దకే పాలనలో భాగంగా మంత్రి వెలంపల్లి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులతో పలు ప్రాంతాలను పర్యటించారు. శనివారం 43వ డివిజన్ ఊర్మిళానగర్ పోలేరమ్మ గుడి దగ్గర 14వ ఆర్ధిక సంఘం …
Read More »
Prajavartha Online Telugu News