Breaking News

Monthly Archives: September 2024

ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 70 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో సత్కరించారు. అవార్డులు పొందిన వారిలో 17 మంది ప్రధానోపాధ్యాయులు, 28 మంది  స్కూల్ అసిస్టెంట్ లు , 6 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఉపాధ్యాయుడు, 18 మంది సెకండ్ గ్రేట్ ఉపాధ్యాయులు (ఎస్ జి టి) అవార్డు పొందిన 17 మంది ప్రధానోపాధ్యాయులు : ఆర్.విజయ దుర్గ , సీ హెచ్. శ్రీనివాస రెడ్డి …

Read More »

వ్యవసాయ అనుబంధ రంగాల్లోనీ 40 మంది డీలర్ల కు ‘దేశీ’ ధ్రువపత్రాల ప్రధానోత్సవం

-ఎస్ మాధవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో 8 వ బ్యాచ్ గా 40 మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో డీలర్ల గా వ్యవహరిస్తున్న వారికి “దేశి (DAESI) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఇన్‌పుట్ డీలర్స్ అర్హత ధ్రువపత్రాల ను అందచేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు. గురువారం స్థానిక స్టేడియం రోడ్డు లోని గంటా గని రాజు కల్యాణ మండపం లో ‘ దేశీ ‘ 48 వారాల శిక్షణ కార్యక్రమం పూర్తి …

Read More »

కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ఎర్ర కాలువ ప్రవాహాన్ని పరిశీలించిన జెసి చిన్న రాముడు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు మండలం పరిధిలో కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ప్రవహిస్తున్న  రహదారి పైకి ఎర్రకాల్వ నీరు  చేరడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అంచనా వేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలిపారు. గురువారం నిడదవోలు తహసీల్దార్ బి. నాగరాజు నాయక్ , ఇతర అధికారులతో కలిసి జెసి పరిస్థితులను సమీక్షించారు. గోదావరీ నదికి వరద ఉధృతి, మరో పక్క ఏజన్సీ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కారణంగా ఎర్ర కాలువ ప్రవాహ …

Read More »

పశ్చిమంలో ముమ్మరంగా సహాయక చర్యలు

-చురుగ్గా సుజనా ఫౌండేషన్ సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ వరద సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు శరవేగంగా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేసి సోషల్ మీడియా ద్వారా , బాధితులనుంచి వినతులను స్వీకరిస్తూ ముంపు ప్రాంతాల్లో వేగంగా సాయం అందిస్తున్నారు. సుజనా ఫౌండేషన్ సభ్యులు, ఎమ్మెల్యే …

Read More »

పర్యావరణ హిత చవితి కావాలి మనందరి లక్ష్యం

-మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై .. పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యావరణ హిత లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని ‘పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం’పోస్టర్ ను, కరపత్రాలను ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మదన్ మోహన్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా …

Read More »

పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు

-పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చర్యలు: జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు, పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చేపట్టవలసిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించి ముఖద్వారం పూడిక తీత, రహదారి వెడల్పు తదితర అంశాలు ప్రణాళికా బద్ధంగా కమిటీ నిర్ణయాల మేరకు చర్యలు చేపడతామని …

Read More »

బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల, మండలాల అధికారులు, బిఎల్ఓ లతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం …

Read More »

ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది

-తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు జిల్లా విద్యా శాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కాండ్రేగుల రవీంద్ర రూ.5ల‌క్ష‌ల విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను పశ్చిమ నియోజకవర్గం టి.ఎన్.టి.యు.సి గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల రవీంద్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంద‌జేశారు. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఈ చెక్ ను అంద‌జేయ‌టం జ‌రిగింది. ఆప‌ద‌లో వున్న బాధితుల‌ను ఆదుకునేందుకు త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో సీఎం స‌హాయ నిధికి రూ.5ల‌క్ష‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వాం ఎన్. టీ.ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి జాయింట్ కన్వీనర్ బుద్దరాజు శివాజీ సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అంద‌జేశారు. మంత్రి నారా లోకేష్ బుద్ధరాజు శివాజీ, ఎంపి కేశినేని శివ‌నాథ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా …

Read More »