– ఇన్సూరెన్సు లేని వాహనాలకు ఏ విధంగా సాయం చేయాలో చూస్తున్నాం. – దెబ్బతిన్న వ్యాపారులను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. – ఫైర్ ఇంజిన్లతో పెద్దఎత్తున ఇళ్లను శుభ్రంచేసే కార్యక్రమాలు చేపట్టాం. – బుడమేరుకు పడిన రెండు గండ్లు పూడ్చాం. మరోదాన్ని రేపటికల్లా పూడుస్తాం. – బియ్యంతో పాటు మరో అయిదు వస్తువుల కిట్ను ప్రతి ఇంటికీ అందిస్తాం – రాయితీపై కూరగాయలను అందిస్తాం – మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Monthly Archives: September 2024
వరద బాధితులకు ఉద్యోగుల భారీ సాయం – రూ.120 కోట్ల విరాళం
-వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. -వారి ఒకరోజు వేతనం రూ.120 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసి అంగీకారపత్రం అందించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు. ముందుకొచ్చిన ఈ దాతలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి తోచినంత విరాళాలు ఇందిస్తున్నారు. అయితే తాజాగా వరద బాధితుల కోసం ఉద్యోగుల నుంచి భారీ విరాళం అందింది. ఏకంగా రూ.120 …
Read More »వరద బాధితుల సహాయానికి సీఎంఆర్ఎఫ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు
-విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎంను కలిసి విరాళాలు అందిస్తున్న దాతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పలువురు దాతలు తమ ఔధార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందిస్తున్నారు. విరాళాలు అందించిన వారిలో…. 1. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు 2. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ రూ.25 లక్షలు 3. LVR & సన్స్ క్లబ్ …
Read More »రెవెన్యూ అధికారి రెహ్మాన్ వరద బాధితుల కోసం రూ.5 వేలు విరాళం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం రూ.5 వేలు విరాళం అందించిన నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి రెహ్మాన్ కి గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి గుంటూరు నగరపాలక సంస్థ విరాళాలు, వస్తువుల సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ లో రెహ్మాన్ ముందుగా విరాళం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. రెహ్మాన్ అందించిన నగదుని సిఎం …
Read More »వరద ముంపు బాధితులకు పాల ప్యాకెట్లు,మంచినీళ్ళ బాటిల్స్ అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామలింగేశ్వర నగర్,రాణిగారితోట, కృష్ణలంక వరద బాధితులను ఆదుకునేందుకు వైసిపి నేతలు నడుం బిగించారు.తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15,16,17 మరియు 18 డివిజన్లలో పాలు, వాటర్ పంపిణీ చేశారు.వైసిపి నేతలు మాట్లాడుతూ బాధితులకు తమ వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమం పెట్టినట్లు చెప్పారు.. వైసిపి హయాంలో వరద వచ్చిన ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసే వారిని కానీ టిడిపి హయాంలో ఎటువంటి సమాచారం లేకుండా నీరు వదలడం వల్ల ఇబ్బందులు …
Read More »వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఉచిత బస్సు సర్వీసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలు …
Read More »వరదలపై వదంతులను నమ్మవద్దు
– బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దు. – ప్రజలెవరూ ఆందోళనకు గురి కావద్దు – మొత్తం అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైఉన్నాం. – గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతర మార్గనిర్దేశంతో బాధితులకు సహాయమందుతోంది. – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని.. ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన బుధవారం తెలిపారు. బుడమేరులో ప్రమాదకరస్థాయిలో నీళ్లు లేవని.. రాష్ట్ర …
Read More »వరదలో ముంపులో చిక్కుకున్న ప్రతీ పంచాయతీకి రూ.లక్ష వ్యక్తిగత విరాళం
– 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నాను – నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాము – విపత్తు వేళ కూటమి ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోంది – గత ప్రభుత్వ నాయకులు విమర్శలు మాని, ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలి – సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు – ముఖ్యమంత్రి జేసీబీ ఎక్కి మరీ విపత్తు ప్రాంతంలోకి వెళ్తున్నారు – బుడమేరు ఆక్రమణలే బెజవాడకు శాపం – కేంద్ర అటవీశాఖ శాటిలైట్ పర్యవేక్షణ …
Read More »ఏపీలో వరద సహాయక చర్యలకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయాలి
-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ కోరారు. వరద ముంపు ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం, పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణ సాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, తారకరామానగర్ వాసులకు రాణీగారితోటలోని …
Read More »వరద బాధితులకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సహాయం
– వేలాది మందికి ఆహారం, తాగునీరు సరఫరా – ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం – ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓ వైపు మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భారీ వర్షాలు.. మరో వైపు విరుచుకుపడిన వరద ప్రభావంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఈ ఘోర విపత్తు సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయమందించేందుకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ ముందుకు వచ్చింది. వ్యాపార రంగంలోనే కాకుండా, అనేక సేవా …
Read More »
Prajavartha Online Telugu News