Breaking News

Monthly Archives: September 2024

నగరంలో రెండు రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు

-మూడు లంక గ్రామాల నుంచి 228 మంది తరలింపు -వసతి, భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది -రాజమండ్రి ఆర్డీవో పర్యవేక్షణలో తరలింపు – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మూడు లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం రాత్రి …

Read More »

రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది కి వరదలు హెచ్చరికలు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిలంక , కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 228 మందిని తరలించడం జరిగింది

Read More »

రాజమండ్రీ రూరల్ లో కలెక్టర్ పర్యటన

-స్థానికులతో సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ -ఆక్రమణలు తొలగింపు, శానిటేషన్ పనులుపై సమీక్ష -సమస్య పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన – కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో, అక్కడ ఆక్రమణ లకి గురి అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక మండల స్థాయి …

Read More »

వరద బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) అండగా నిలుస్తోంది. బాధితులకు ప్రవాస భారతీయులు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన వారాధి ద్వారా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు అయినా పాత రాజ రాజేశ్వరి పేట, కొత్త రాజ రాజేశ్వరి పేట, కుమ్మరిపాలెం, కబేలా సెంటర్ తదితర ప్రాంతాలలో సాయంత్రం 1,000 ప్యాకెట్ల వెజిటేబుల్ బిర్యాని, బంగాళదుంప కర్రీ భోజనం & మంచినీళ్లు పంపిణీ జరిగింది. ఇందులో …

Read More »

తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్

-తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డాక్టర్. మద్దిల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనుల గూర్చి ఎంపీకి వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతి రైల్వే …

Read More »

విజయవాడ వరద ముంపు బాధితులకు బాసటగా అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్ కుటుంబం. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి చేయూతగా కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తమ కంపెనీ “రిత్విక్ ప్రాజెక్ట్స్” నుంచి అందించనున్నట్లు సి.యం.రమేష్ సోదరుడు రాజేష్, కుమారుడు రిత్విక్ తెలిపారు.

Read More »

వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు

-పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా -గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు. -రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకెవాని దెబ్బ గ్రామంలో …

Read More »

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.

-స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వసంత -ఆహారంతో పాటు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా -56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేత. 20 ట్యాంకర్లతో తాగునీటి సరఫరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ …

Read More »

మహిళా విభాగం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ

-ఒక్కరోజులో 20 వేల మందికి ఆహారం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాలలో వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా ట్రక్కు టెర్మినల్ వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ కొత్త ఉన్న సూర్య పబ్లిక్ స్కూల్ శిబిరంలో ఆహారాన్ని అందించారు. ఇబ్రహీంపట్నంలోని రోడ్డుపై ఉంటున్న వరద …

Read More »

వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ అండగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ ఆధ్వర్యంలో బ్రెడ్, వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది …

Read More »