విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 48 వ డివిజన్ కు చెందిన యంగల భువనేశ్వరి కి. అన్ని అవయవాలు పని చేయక పోవడంతో వెంటిలేటర్ తో చికిత్స చేయాల్సి వచ్చింది . ఆమెకు వైద్యం కోసం 4,00,000/- రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 56 వ డివిజన్ కు చెందిన మొగల్ అజీజ్ బేగ్. హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయనకు వైద్యాంకోసం 2,03,000/- రూపాయలు అంటుందని వైద్యులు తెలిపారు. వీరిరువురూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. …
Read More »Daily Archives: April 22, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (AP SCERT)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని రాంభావ్ మహాల్గి ప్రభోధిని, భయందర్ వేదికగా 22 ఏప్రిల్ 2026న నిర్వహించిన జాతీయ స్థాయి వర్డ్ పవర్ చాంపియన్షిప్ (WPC) పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలను LeapForWord సంస్థ ఆధ్వర్యంలో 2వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 4వ తరగతి: గెడ్డం …
Read More »24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. పెద్దల పర్యవేక్షణ …
Read More »గుంటూరులో పుట్టగొడుగుల పెంపకంపై ఒక రోజు వర్క్షాప్ను నిర్వహించనున్న ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్, 27 ఏప్రిల్ 2026న గుంటూరులో ‘పుట్టగొడుగుల పెంపకం’పై ఒక రోజు వర్క్షాప్ను నిర్వహించనున్నట్లు తెలియజేయడానికి సంతోషిస్తోంది. తమ నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) కార్యక్రమంలో భాగంగా, మహిళలు మరియు యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను మెరుగుపరిచే ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం కోసం ఏపీ ఛాంబర్స్ పలు వర్క్షాప్లను నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంగా, రాష్ట్రవ్యాప్తంగా బేకింగ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ …
Read More »
Prajavartha Online Telugu News