Breaking News

Daily Archives: April 22, 2026

విద్యార్థుల హాస్టళ్లకు త్వ‌ర‌లో 2.55 ల‌క్ష‌ల దోమ తెర‌లు

-28 జిల్లాలకు కలిపి రూ. 19.25 కోట్లు వ్యయం -ఇప్ప‌టికే అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల్లో పంపిణీ పూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌లేరియా జ్వ‌రాల నివార‌ణ‌కు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా దోమ తెర‌ల( లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ -LLINs) పంపిణీని వైద్య‌, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రూ. 19.25 కోట్ల ఖ‌ర్చుతో రాష్ట్రంలో 7.80 ల‌క్ష‌ల మందికి (1.95 ల‌క్ష‌ల కుటుంబాలు) ఉచితంగా 6,89,421 దోమ తెర‌ల్ని పంపిణీ చేయాల‌ని వైద్యారోగ్య శాఖ‌ ల‌క్ష్యంగా పెట్టుకుంది. …

Read More »

వడగాలులు ప్రభావం చూపే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం కడపలో గరిష్ఠంగా 44.4°C నమోదైందని అలాగే 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని …

Read More »

సిఎస్ అధ్యక్షతన మొదటి త్రైమాసిక రాష్ట్ర నకార్డ్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన 2026 ఏడాదికి మొదటి త్రైమాసిక నకార్డ్ సమావేశం ప్రారంభమైంది.ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనం పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి సాగు,రవాణా నియంత్రణపై ఒడిస్సా సిఎస్ కు డిఓ లేఖ వ్రాయనున్నట్టు పేర్కొన్నారు. ఈసమావేశంలో ఈగల్ చీఫ్ రవికృష్ణ ఈగల్ ఆపరేషన్లకు సంబంధించిన ప్రగతిని వివరిస్తూ …

Read More »

వీవోఏల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

– వీవోఏల‌కు రు. 22.67 కోట్ల ప్రోత్సాహ‌క నిధులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు (VOA) రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వీవోఏల‌కు రు. 22.67 కోట్ల ప్రోత్స‌హాక బ‌కాయిల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారుల‌ను మంగ‌ళ‌వారం ఆదేశించారు. స్త్రీ నిధి ద్వారా విడుద‌ల కావాల్సిన ఈ నిధుల‌కు సంబంధించి మంత్రి కీల‌క సూచ‌న‌లు …

Read More »

దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పై చర్యలు తీసుకోవాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవాదాయశాఖకు చెందిన భూములను అక్రమంగా అన్యా క్రాంతం చేసి, హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేని లెక్కలేని రామచంద్రమోహన్‌కి ఎండోమెంట్ కమిషనర్‌గా చేసే అర్హత లేదని, ఆయనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్‌గా గతంలో ఐఎఎస్‌లని నియమిస్తే, ఇప్పుడు అలా కాకుండా ఐఎఎస్ కానీ వ్యక్తిని ఎలా నియమిస్తారన్నారు. ఏడీసీ1, ఏడీసీ 2 పదవులు …

Read More »

గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పీవీ & ఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు రూ.1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ లోసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు …

Read More »

గన్నవరం బస్టాప్‌లలో బస్సులు ఆగకపోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీరియస్

-ప్రతి బస్టాప్‌లో బస్సులు తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం శాంతి థియేటర్ సమీపంలో బస్సు షెల్టర్ లేకపోవడం, అలాగే బస్సులు నిర్దిష్ట బస్టాప్‌లలో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తక్షణమే స్పందించారు. ఇటీవల వచ్చిన వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఆయన, అన్ని బస్టాప్‌లలో బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు …

Read More »

ధాన్యం సేక‌ర‌ణ‌పై క‌మాండ్ కంట్రోల్ కేంద్రం

– 91549 70454తో క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ర‌బీ ధాన్యం సేక‌ర‌ణకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో 91549 70454తో క‌లెక్ట‌రేట్‌లో క‌మాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులో ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబ‌రుకు ఫోన్ చేసి …

Read More »

ఇరిగేషన్ ఈఈ గంగ‌య్య‌పై స‌రెండ‌ర్ వేటు!

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో నిర్ల‌క్ష్యానికి చ‌ర్య‌లు – విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌న ప‌నుల్లో బాధ్య‌తా రాహిత్యాన్ని స‌హించేది లేదు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టీక‌ర‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా ఇరిగేషన్ ఈఈ (స్పెషల్ డివిజన్) గంగ‌య్య‌ను ప్ర‌భుత్వానికి స‌రెండర్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన‌, విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన ప‌నుల పురోగ‌తిలో నిర్ల‌క్ష్యాన్ని, జాప్యాన్ని స‌హించేది …

Read More »

యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ భూమి దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా యువజన సంక్షేమ శాఖ మరియు సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది మొక్కలు నాటారు. ప్రపంచ భూ దినోత్సవం సందర్భంగా యువజన సంక్షేమ శాఖ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ మాట్లాడుతూ పర్యావరణ అవగాహన, సుస్థిరత, మరియు మన గ్రహాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. భూమి కేవలం దోపిడీకి గురయ్యే వనరు …

Read More »