Breaking News

Daily Archives: June 9, 2026

ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

-ఎన్నికల సిబ్బందికి జిల్లా స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ …

Read More »

మహిళా ఎంటర్‌ప్రైజెస్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : CEO కరుణ వాకటి, IAS

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు గౌరవ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)  కరుణ వాకటి, IAS బ్యాంకు లింకేజీ, మహిళా ఎంటర్‌ప్రైజెస్ (Women Enterprises) మరియు స్త్రీనిధి కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ CEO మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు Annual Credit Livelihood Plan (ACLP) ప్రకారం రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకు …

Read More »

హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమివ్వొద్దు

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – విద్యార్థులు వచ్చేనాటికి హాస్టళను, గురుకులాలను శుభ్రం చేయండి – బీసీ బిడ్డల ఉన్నత విద్యే కూటమి లక్ష్యం – రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటు – ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచండి – బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారుల సమీక్షలో మంత్రి సవిత తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో …

Read More »

75 ఏళ్ల వృద్ధాప్యం . . పైగా నిస్సహాయ స్థితి

-దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ ను కలిసి ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించిన వృద్ధురాలు -వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించి బిటిఆర్ కాలనీ రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రానికి చెందిన 75 సం. ల వయసు గల శారదమ్మ దిక్కు తోచని స్థితిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్ ను కలసి ఆశ్రయం కల్పించాలని కోరగా వెనువెంటనే మానవతా దృక్పథంతో స్పందించి జిల్లా …

Read More »

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి

-తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ …

Read More »

రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త  : ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి 22 ఏ, భూపరిపాలనకు రిసర్వే,పట్టాదారు పాస్ బుక్, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్,పారెస్ట్ ల్యాండ్వి, గృహ వసతి లకు సంబందించిన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు లతో …

Read More »

నిడదవోలు నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు.. ప్రతి ఎకరాకూ నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మండలం విజ్జేశ్వరంలో పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్..కాలువకు మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -నిడదవోలు రైతులకు ఇక సాగునీటి ఢోకా లేదు..13 గ్రామాల పరిధిలోని 7,000 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి: మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. రైతులను ముంపు బారిన పడకుండా కాపాడుతాం: మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వంలో రైతన్నకు సంపూర్ణ భరోసా – ‘అన్నదాత సుఖీభవ’తో రూ.20 వేల …

Read More »

జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలును జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి

– జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ – ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆహార భద్రత చట్టం–2013 ప్రకారం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్త గా వి. పార్వతీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా …

Read More »

గోదావరి పుష్కరాలు –2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి

-టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు – 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పుష్కరాల నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, …

Read More »