గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘ గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు మరియు వాహనదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు గుంటూరు నగరపాలక సంస్థ వినూత్నంగా ‘నైట్ శానిటేషన్’ (రాత్రి సమయ పారిశుధ్య పనులు) విధానాన్ని అమలులోకి తెచ్చామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో జరుగుతున్న నైట్ శానిటేషన్ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాధారణంగా ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై పారిశుధ్య పనులు చేపట్టడం వల్ల …
Read More »Daily Archives: July 25, 2026
‘గ్రీన్ గుంటూరు – నవ గుంటూరు’ లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి…కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘ “గ్రీన్ గుంటూరు”, “నవ గుంటూరు” అనే వినూత్న కార్యక్రమాల ద్వారా గుంటూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉందని, ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం అందించే కార్యక్రమాల్లో అధికారులతోపాటు ప్రజలు విరివిగా పాల్గొనాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ లోని శిల్పారామం దగ్గర “నవ గుంటూరు”, “గ్రీన్ గుంటూరు” కార్యక్రమాల ప్రారంభ సూచికంగా మొక్కలు నాటి, …
Read More »మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ మహిళల ఆర్థిక అభివృద్ధి , స్వయం ఉపాధి కోసం, వీ ఎం సీ సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారు. భవానిపురం , వీ ఎం సీ కళ్యాణ మండపంలో, వీ ఎం సీ ద్వారా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన పేద మహిళలకు శనివారం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు …
Read More »“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సుజనా ఫౌండేషన్ ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 38వ డివిజన్, కుమ్మరిపాలెం సెంటర్ , లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …
Read More »వైసీపీ పశ్చిమ కార్యాలయంలో 54వ డివిజన్ బిఎల్ఏలకు ఘన సత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం నాడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధికార ప్రతినిధి రుద్రపాటి తేజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో నిరంతరం శ్రమించి విశేష కృషి చేసిన 54వ డివిజన్ బూత్ లెవల్ ఏజంట్లకు (BLA) చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ …
Read More »లెనిన్ సెంటర్ లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతను పరిశీలించిన వైసిపి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కరెంట్ నిలిపివేసిన షాపులను వైసిపి నేతలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వెస్ట్ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. చిరు వ్యాపారులతో వైసిపి నేతలు మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా ఉమా , కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు మాట్లాడుతూ… లెనిన్ సెంటర్ లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారన్నారు. …
Read More »డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News