గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అభివృద్ది పనుల పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: September 10, 2026
గ్రీన్ గణేష్ మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్”కి కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11న చేపట్టనున్న గ్రీన్ గణేష్ మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” నందు నమోదు చేయనున్నదని, రికార్డ్ నమోదు విజయవంతం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం గ్రీన్ గణేష్ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 25 వేలమంది విద్యార్ధులతో మట్టి గణేష్ విగ్రహల తయారీ కార్యక్రమ ఏర్పాట్లను నగర పాలక సంస్థ యన్టిఆర్ …
Read More »ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రహదారుల డివైడర్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ కొత్తపేట, బస్టాండ్ రోడ్, నందివెలుగు రోడ్, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రింటర్స్, వివిధ మత …
Read More »త్రాగునీటి చెరువుల్లో నిమజ్జనం నిషేధం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక విగ్రహాలను నగరంలోని త్రాగునీటి చెరువుల్లో నిమజ్జనం నిషేదమని, నిమజ్జన ప్రక్రియలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను నగర ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పర్యావరణ పరిరక్షణ బాధ్యతతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రోడ్లను తవ్వడం, గుంతలు పెట్టడం వంటివి చేయకూడదన్నారు. …
Read More »‘ఏపి రివర్స్ బయ్యర్ – సెల్లర్ మీట్’ విజయవంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మధ్యతరహా పరిశ్రమల (ఎంఎసఎంఈ) ఎగుమతి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా విజయవాడ నోవోటెల్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘ఏపి రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్-2026’ విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపి ఎంఎసఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, వరల్డ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్రానికి చెందిన 200 మందికి పైగా ఎంఎసఎంఈ ప్రతినిధులు, 34 మంది అంతర్జాతీయ కొనుగోలు దారులు పాల్గొన్నారు. గ్లోబల్ కొనుగోలుదారులను నేరుగా రాష్ట్రానికి ఆహ్వానించి లోకల్ ఉత్పత్తుల …
Read More »మైలవరంలో రూ.4 కోట్లతో నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపం ప్రారంభం
-ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఆనం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దత్తత ఆలయమైన మైలవరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మంత్రి …
Read More »ఫ్లై91 ప్రతినిధి బృందంతో ఏపీ చాంబర్స్ ఇంటరాక్టివ్ సమావేశం
-విజయవాడ నుంచి మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరించాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) ఫ్లై91 ప్రతినిధి బృందంతో ఇంటరాక్టివ్ సమావేశాన్ని నిర్వహించింది. శ్రీమతి రుబైనా షేక్ నేతృత్వంలోని ఫ్లై91 ప్రతినిధి బృందంతో జరిగిన ఈ సమావేశంలో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాల నుంచి విమాన కనెక్టివిటీని విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలో, సీనియర్ కార్యవర్గ సభ్యులు బి. రాజశేఖర్, …
Read More »నేతాజీ సైనిక్ స్కూల్లో శంకుస్థాపన కార్యక్రమం
-విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి అవసరం… : డా. సి.ఎల్. వెంకట్రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్లో గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సైనిక్ స్కూల్ ప్రధాన సలహాదారు డా. సి.ఎల్. వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తక పరిజ్ఞానం అందించడం మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరం …
Read More »మైలవరం నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం…
-పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం – ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. -ప్రజలకు జగనన్న చేసిన మంచే – మనకి శ్రీరామరక్ష. -మాజీ మంత్రి జోగి రమేష్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నంలో: రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విజయం సాధించడం ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధీమా …
Read More »ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో నూతన లైబ్రరీ భవనం ప్రారంభోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన లైబ్రరీ భవనాన్ని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభోత్సవం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. 2019 సంవత్సరం భారత ప్రభుత్వం సహకారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో భాగంగా 2.32 కోట్ల రూపాయలతో కళాశాలలో నూతన లైబ్రరీ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసామని తెలిపారు. ఈ నూతన భవనం లో లైబ్రరీ, రీడింగ్ హాల్ …
Read More »
Prajavartha Online Telugu News