నేడు కార్పొరేషన్లు లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు దినము అయినందున కార్పొరేషన్, ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

నూజివీడు, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నూజివీడులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *