అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రివర్యులు డా.పొంగూరు నారాయణ గారి సౌజన్యంతో APCRDA సోషల్ డెవలప్మెంట్ అధికారులు, SRM యూనివర్సిటీ సహకారంతో అమరావతిలో ఉచితంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే పలు నైపుణ్యాలను ఉచితంగా అందించేందుకు APCRDA, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ కృషి …
Read More »Tag Archives: amaravathi
అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాల పేదలకు(ఈడబ్ల్యూఎస్ వర్గీయులు) కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, వారి పేదరికాన్ని పారదోలేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం …
Read More »హంతకుల ఫ్యాక్టరీ వైసీపీ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తీర్చిదిద్దుతున్న టీడీపీ -వైసీపీ మాత్రం రప్పారప్పా అంటోంది… -చంపడం, బెదిరించడం జగన్ పార్టీకి అలవాటే -జగన్ ది సైకోయిజం -పెద్ద దస్తగిరి భార్యకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు లేదు -అందుకే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …
Read More »భగీరథుని స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భగీరథ మహర్షీ స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అపర భగీరథుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని …
Read More »ప్రభుత్వాసుపత్రుల్లో ‘ఏఐ’ ఆధారిత వైద్య సేవల ద్వారా మంచి ఫలితాలు
-వైద్య సేవలు, పనితీరు ఆధారంగా ఎంపిక చేసే ఉత్తమ అoకుర సంస్థలకు నగదు ప్రోత్సాహాకాలు -అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థకు రూ.కోటి ‘వర్క్ ఆర్డర్’ -మరో 12 సంస్థలకు రూ. 5 లక్షల నుంచి రూ. లక్ష వరకు అందచేత.. -ప్రత్యేక కమిటీ ద్వారా ఆవిష్కరణల పనితీరుపై అధ్యయనం, ఉత్తమ సంస్థల ఎంపిక -ఫలితాల వివరాల వెల్లడికి త్వరలో ప్రత్యేక సదస్సు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -“ఏపీ మెడ్ టెక్ ఛాలెంజ్” విధానాన్ని కొనసాగించే యోచన అమరావతి, నేటి …
Read More »ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్
-రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం -రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ -2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ -శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ… ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని …
Read More »నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి
-మొదటి దశలో 4, రెండవ దశలో 6 కాలేజీల నిర్మాణం -త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ -సంతానోత్పత్తి రేటు 2.1 చేరుకోవడమే లక్ష్యం కావాలి -రాష్ట్రమంతటా శరవేగంగా సంజీవని ప్రాజెక్టు విస్తరణ -సంజీవని, పాపులేషన్ మేనేజ్మెంట్ సమీక్షలో సీఎం చంద్రబాబు -అమరావతిలో నేచురోపతి సంస్థ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా …
Read More »2026 – 27లో రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
– ఎస్.హెచ్.జి (SHG) సభ్యులందరికీ బీమా భరోసా – సెర్ప్ కీలక నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని …
Read More »బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్కు పూర్తిస్థాయి సహకారం అందిస్తాం
– మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు మంత్రిని బుధవారం అమరావతి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు సభ్యులు పి నాగ మానస, కేజీ పద్మలత, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదనరావులను మంత్రికి …
Read More »సింగపూర్ రెండో రోజు ఏపీ మంత్రుల బృందం పర్యటన
-దేశ ప్రాధాన్యతతో పాలన, సింగపూర్ మోడల్పై మంత్రుల అధ్యయనం -సమగ్ర పాలన, పట్టణ ప్రణాళికపై సింగపూర్లో రెండో రోజు మంత్రుల పర్యటన విజయవంతం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల అధ్యయన పర్యటనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు సుసంపన్నంగా కొనసాగాయి. “Nation-First Governance & Political Philosophy – Political Accountability & Sustained Public Trust” అనే ప్రధాన అంశంపై మంత్రుల బృందం వివిధ సమావేశాల్లో పాల్గొని సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసింది. ఉదయం …
Read More »
Prajavartha Online Telugu News