గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 11వ తేదీ నుండి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ లోనూ, 22వ తేదీ నుండి టైలరింగ్ కోర్స్ ల్లో ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ శిక్షణకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాl కు చెందిన గ్రామీణ …
Read More »Tag Archives: guntur
ఏజన్సీకే నగరంలోని మాంస విక్రయదారులు వ్యర్ధాలను ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పర్యావరణ హితంగా ఉండేలా మాంస వ్యర్ధాలను తరలించడానికి టెండర్ పొందిన ఏజన్సీకే నగరంలోని మాంస విక్రయదారులు వ్యర్ధాలను ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మాంస వ్యర్ధాలను తరలించడానికి టెండర్ పొందిన ఏజన్సీ ప్రతినిధులు, చికెన్ షాప్ ల అసోసియేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయదారులు …
Read More »ఆస్తి పన్ను బకాయి చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఈ నెలాఖరు లోపు వడ్డీ లేకుండా రెండో అర్ధ సంవత్సరం పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని, ఇప్పటికే నగరపాలక సంస్థకు రూ.110 కోట్లు బకాయి ఉన్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్ను బకాయిలను ఈ నెలాఖరులోపు చెల్లించాలన్నారు. ప్రస్తుత అర్ధ సంవత్సరానికి జనవరి 1వ తేదీ …
Read More »అన్నక్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం చుట్టగుంట సెంటర్లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారికి ఏ ఇబ్బంది లేకుండా లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటు, ఎక్కడైనా మరమత్తులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. పరిసరాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధ్యాన్యత …
Read More »పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం కృష్ణబాబు కాలనీ, కెవిపీ కాలనీ, నల్లపాడుల్లోని పలు ప్రాంతాలను పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి సమస్యలను స్థానికంగానే కార్యదర్శులు ఎప్పటికప్పుడు పరిష్కారంకు చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలు …
Read More »విజయవంతంగా ముగిసిన ఉద్భవ్-2025 వేడుకలు
-కేఎల్ యూనివర్శిటీలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన ఉద్భవ్-2025 -దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలనుండి వేడుకల్లో పాల్గొన్న 1500 మంది విద్యార్థులు -వేడుకలలో భాగంగా సంప్రదాయ నాటిక, నృత్య, సంగీత పోటీలు -49 విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడి మరియు విజేతలకు బహుమతుల ప్రధానం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థుల కళా నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య మోడల్ …
Read More »సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 (బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్) – నిఘా మరియు అమలు కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సామాజిక స్పృహ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఇందులో …
Read More »యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాటు చేస్తున్న యూనిట్లకు రుణాలు అందించడంలో …
Read More »ప్రపంచంతో పోటీ పడాలి
-చిన్నారులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి, జిల్లా కలెక్టర్ అంగలకుదురు (గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంతో పోటీ పడాలని విద్యార్థులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన …
Read More »అమ్మగా… కలెక్టరమ్మ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మదనం యొక్క కమ్మదనం తెలిసిన వ్యక్తి… అమ్మ అంటే ఒక అనురాగం.. ప్రేమ.. ఆప్యాయతలు పంచి పెట్టే మాతృ మూర్తి. ఒక మహిళగా… అమ్మగా .. కలెక్టర్ అనేది పెద్ద ఉద్యోగం అయినా మాతృ ప్రేమ మాధుర్యం తెలిసిన వ్యక్తిగా స్టాల్ బాలికల పాఠశాలలో బాలికలకు ఆ మాధుర్యాన్ని చిన్నారులకు అందించారు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా. గుంటూరు స్టాల్ బాలికల పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) జరిగింది. ఈ కార్యక్రమంలో …
Read More »
Prajavartha Online Telugu News