విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Tag Archives: indrakiladri
దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ ఎలక్షన్ కమీషనరు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనరు సి.పార్థసారథి దంపతులు సోమవారం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణా ఎలక్షన్ కమీషనరు దంపతుల వారు అమ్మవారిని దర్శనం చేసుకొనగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదము మరియు చిత్రపటం అందజేశారు.
Read More »పోలీస్ శాఖ తరపున అమ్మవారికి సారె సమర్పించిన నగర సిపి SV రాజశేఖర్ బాబు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజున విజయవాడ నగర పోలిసు శాఖ వారి తరుపున శ్రీ కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను విజయవాడ నగర పొలిసు కమీషనరు SV రాజశేఖర్ బాబు, IPS దంపతుల వారు పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కే ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పోలీసుశాఖ తరపున …
Read More »ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన శాకంభరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటు గురు పౌర్ణమి ఉత్సవం, మరో వైపు శాకంభరీ మహోత్సవం ముగింపు, అంతక ముందు గిరిప్రదక్షణ సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై భక్త జనం పరవళ్లు తొక్కారు. భారీ వర్షం కురుస్తున్నా.. భక్తులు ఎక్కడా తగ్గలేదు. కొండ చెరియలు విరిగిపడతాయనే ఆందోళనతో ఘాట్రోడ్డునుఅధికారులు మూసివేశారు. అయినా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. శాకంభరీ ఉత్సవాలో ఆఖరి రోజు ఆదివారం ఉదయం ఆలయ వైదిక సిబ్బంది సప్త శతి హవణం, మహావిద్యా పారాయణం, శాంతి పౌష్టిక హోమం, …
Read More »శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, వైజాగ్ నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను సదరు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి రాంబాబు మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు …
Read More »శ్రీకాళహస్తి నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్ మరియు శ్రీ కాళహస్తి ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణా రెడ్డి మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా …
Read More »శ్రీ శైలం నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని …
Read More »శ్రీ అమ్మవారికి బంగారు భోనం…
ఇంద్రకీలాద్రి,, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే (గత 15 సంవత్సరాలుగా) ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య మరియు కమిటీ సభ్యులు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోనం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కార్తికేయ మిశ్రా
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈవో కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Read More »దుర్గమ్మ అమ్మవారిని విశేషముగా దర్శించుకున్న భక్తులు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై వెలిసిన దుర్గమ్మ అమ్మవారి దర్శనార్ధం ఆదివారం విశేషముగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు ఆలయ ఈవో కె ఎస్ రామరావు పరిశీలించారు. రద్దీ రోజురోజుకు పెరుగుచున్నందున ఆలయ కార్యాలయం సిబ్బందికి కూడా రద్దీ ని అనుసరించి, శుక్ర, శని, ఆదివారములు మరియు ప్రత్యేక రోజులలో రద్దీ క్రమబద్దీకరణకు గాను ప్రత్యేక విధులు కేటాయించారు. వేసవి సందర్బంగా దేవస్థానం నందు ప్రతిరోజూ మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేసారు. …
Read More »
Prajavartha Online Telugu News