Breaking News

Tag Archives: indrakiladri

అమ్మవారిని, స్వామి వారిని దర్శించున్న సి.ఎస్ డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్ ఆదివారం శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేసి స్వామి వారిని …

Read More »

ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి కార్యక్రమము

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దేవస్థానం నందు నిర్వహించబడుచున్న హనుమాన్ జయంతి కార్యక్రమములలో భాగముగా శనివారం ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బందిచే అత్యంత వైభవంగా నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి వారి వద్ద ఈరోజు నిర్వహించిన కార్యక్రమములు- – ఉ.08 గం. ల నుండి మూలమంత్ర జపము, మూలమంత్ర హవనము, మాన్యుసూక్త పారాయణ, సుందరాకాండ …

Read More »

అమ్మవారి ఆలయ ఆదాయ వివరములు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు శుక్రవారం రాత్రి 08 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా మొత్తం సమకూరిన ఆదాయం: రూ. 38,53,664. రూ. 500 టికెట్ల (1965) ద్వారా రూ. 9,82,500/- ఆదాయం సమకూరింది.  రూ. 300 టికెట్ల (1,390) విక్రయం ద్వారా రూ. 4,17,000/- ఆదాయం సమకూరింది. రూ. 100 టికెట్ల (6262) అమ్మకం ద్వారా రూ. 6,26,200/- ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్ల – 3444 మంది. – 56,986 లడ్డు ప్రసాదం (రూ. 15) 27,683/-పులిహోర …

Read More »

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నందమూరి తారకరామారావు కుమారులు నందమూరి రామకృష్ణ విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పరుగులు పెడుతుందన్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ దర్శించుకుంటానని తెలిపారు. నందమూరి రామకృష్ణతో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట …

Read More »

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఇంజినీరింగ్ బృందం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేవస్థానం నందు కొండ క్రింద మరియు పైన జరుగుచున్న అభివృద్ధి పనులను మంగళవారం టెక్నికల్ కమిటీ నిపుణులు ఆర్.కొండలరావు ఆధ్వర్యంలో టెక్నికల్ సభ్యులు – సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ డీన్ prof. పాండురంగా రావు, prof. రమేష్ కుమార్, పి త్రిమూర్తి రాజు, S శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, దేవాదాయ శాఖ, apuiaml అధికారుల బృందం ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ బృందంతో కలిసి …

Read More »

అన్ని విభాగముల అధికారులతో సమీక్షా సమావేశం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహామండపం 4 వ అంతస్తు లోని కార్యనిర్వాహనాధికారి వారి కార్యాలయం నందు అన్ని విభాగముల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగముగా మాస్టర్ ప్లాన్ లో భాగముగా అన్ని విభాగముల వారు తీసుకొనవలసిన చర్యలు, భక్తులకు త్వరగా దర్శనం కల్పించుటకు చర్యలు, ఆధ్యాత్మికను మరియు ఇంద్రకీలాద్రిని సౌందర్యవంతముగా మరింత పెంచు విధముగా చర్యలు, పెరుగుచున్న రద్దీ దృష్ట్యా తక్షణం పార్కింగ్ సౌకర్యాలు పెంచుటకు …

Read More »

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం, తూర్పు గోదావరి జిల్లా యందు వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవములు -2024 సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరపున గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, ఐఏఎస్ చేతుల మీదుగా పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది. ఈ సందర్బంగా వీరు ఆలయ అర్చక బృందంతో కలిసి అన్నవరం దేవస్థానం చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి (అన్నవరం) రామచంద్ర మోహన్ …

Read More »

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆదివారం లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు మరియు హిందూ ధర్మప్రచార నిమిత్తం ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు సమక్షంలో నగరోత్సవ కార్యక్రమం వైభవముగా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగముగా మల్లిఖార్జున మహామండపం వద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించగా, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు టెంకాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ నగరోత్సవ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ …

Read More »

దుర్గమ్మ సేవలో సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గత 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆదివారం విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవాలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వించిపేటలోని సీఎస్ఐ సెయింట్ జోన్స్ చర్చ్ ను సుజనా సందర్శించారు. పాస్టర్ తగరం శ్యాంబాబు సుజనాకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేసి విజయం సాధించాలని ఆశీర్వదించారు. …

Read More »

ద్వాదశ ప్రదక్షిణలు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రదోషకాలంలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆధ్వర్యంలో గురువారం మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించుచూ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో శాస్త్రోక్తముగా ద్వాదశ(12) ప్రదక్షిణలు ద్వాదశ అంశములతో (1. పంచమహా వాద్యము, 2.వేదపటనము, 3.రుద్రసూక్తము, 4.స్తోత్ర పఠనం, 5.భేరి, 6.కాహాలకము(కొమ్ము బూర), 7.కాంస్య నాదం,8.వీణా నాదం, 9.మురళీ …

Read More »