– సమష్టి భాగస్వామ్యమే స్వచ్ఛాంధ్రకు బలమైన పునాది – ప్రతిఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి – పరిశుభ్రమైన పరిసరాలతోనే మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు – స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామగ్రామాన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహిస్తున్నామని.. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని, మనం స్వచ్ఛతవైపు వేసే ప్రతి అడుగు ఆరోగ్యాంధ్రకు ముందడుగు అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం జి.కొండూరులోని కమ్యూనిటీ హాల్ …
Read More »
Prajavartha Online Telugu News