Breaking News

Tag Archives: machilipatnam

సాగునీటిని సక్రమంగా ఉపయోగించుకోని, పంట చేతికి వచ్చే సమయంలో రైతులందరూ ఐక్యంగా ఉండాలి

-మంత్రి జోగి రమేష్ మల్లేశ్వరం (బంటుమిల్లి), నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని, పంట చేతికి వచ్చే సమయంలో రైతులందరూ పరస్పర అవగాహనతో ఐక్యంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం పెడన నియోజవర్గంలోని బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఇరిగేషన్ బంగాళా ఆవరణలో సాగునీటి సమస్యల పరిష్కారం నిమిత్తం రైతులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని పలు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

కృష్ణాజిల్లాలో జగనన్న చేదోడు జగనన్న చేదోడు పథకం 9803 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 9.80 కోట్ల చెక్కు పంపిణీ

-కులవృత్తులపై ఆధారపడే ప్రజలు పేదరికం అనే చట్రంలో ఇరుక్కోకూడదని జగనన్న చేదోడు పథకం రూపొందింది -జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కులవృత్తులు ద్వారా జీవనం సాగించే ప్రజలు పెట్టుబడి నిమిత్తం అప్పులు చేసి ఆ మొత్తాలకు అధిక వడ్డీలు చెల్లిస్తూ, పేదరికం అనే చట్రంలో ఎన్నటికీ వారు ఇరుక్కోకూడదని భావించి ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం రూపొందించి పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు . గురువారం ” జగనన్న చేదోడు ” …

Read More »

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎంల) మొదటి దశ తనిఖీ ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లలో ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ గురువారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు పరిశీలించారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ ఎలా కొనసాగుతున్నది, ఏవైనా సమస్యలు ఉన్నాయా ఇత్యాది విషయాలు అధికారులను తనిఖీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలు తూ చ తప్పక పాటించాలని …

Read More »

జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలెక్టరేట్లో జాగ్రత్తగా భద్రపరిచామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలెక్టరేట్లో జాగ్రత్తగా భద్రపరిచామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు 15,300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు( …

Read More »

జిల్లాలో ఇప్పటివరకు 225 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో

-1,16,564 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహిస్తున్నామన్నారు.  జిల్లాలో ఇప్పటివరకు మొత్తం   4,41,849 ఇళ్లకు ఏఎన్ఎంలు వెళ్లి  ఆరోగ్యపరమైన  స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారాన్నారు. జిల్లాలో గత సెప్టెంబర్ నెల 30వ తేదీ …

Read More »

దివ్యాంగులకు సేవ చేయడం భగవంతుని సేవించడమే

-దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కేంద్రమంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు సేవ చేయడం భగవంతుని సేవించడమేనని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఏ. నారాయణస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Artificial Limbs and manufacturing Corporation of India(ALIMCO) సంస్థ ద్వారా దివ్యాంగులకు, వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాలు పంపిణీ కొరకు ఏర్పాటుచేసిన సామాజిక సాధికారత శిబిరం మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని …

Read More »

ప్రజలందరి ఆరోగ్యం పరిరక్షించడమే ధ్యేయం…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 204 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో 1,03,023 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరి ఆరోగ్యం పరిరక్షించడమే ధ్యేయంగా …

Read More »

ఈనెల 13న చల్లపల్లి మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13వ తేదీన అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి బుధవారం, శుక్రవారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత మండల కేంద్రాల్లో మాత్రమే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆ ప్రకారం ఈనెల 13వ తేదీన అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండల కేంద్రంలో కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ …

Read More »

నేరాలు అరికట్టడంలో పోలీస్ అధికారులు అప్డేట్ కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న కాలానికి మారుతున్న నేర ప్రవృత్తికి అనుగుణంగా నేరాలు అరికట్టడంలో పోలీస్ అధికారులు అప్డేట్ కావాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. ముఖ్యంగా పేదలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు అధికారులు సత్వరమే స్పందించాలన్నారు.కృష్ణాజిల్లా అర్థ వార్షిక నేర సమీక్ష సమావేశం జిల్లా ఎస్పీ పి జాషువా అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయం స్పందన మీటింగ్ హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు విధుల్లో …

Read More »

స‌మున్న‌త మార్పున‌కు సంకేతం గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం మంత్రి జోగి రమేష్

-ఉప్పలకలవగుంట, కమలాపురం, చేవేండ్ర ( పెడన ) -మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి పలు ప్రభుత్వ భవనాలకు ప్రారంభోత్సవం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమ‌స్య‌ల ప‌రిష్కారానికి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుకు సంబంధించి ప్ర‌తి ఒక్కరినీ క‌లిసేందుకు, వారి యోగ క్షేమాల‌తో పాటు ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాల విష‌య‌మై వివ‌రిచేందుకు ఉద్దేశించిన ‘ గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం ‘ కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకుని, మున్ముందుకు వెళ్లాల‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. గడప …

Read More »