Breaking News

Tag Archives: machilipatnam

ఈనెల 30వ తేదీ నుండి ప్రారంభిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తేదీ నుండి ప్రారంభిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రివెంటివ్ కేర్లో ఒక నూతన అధ్యాయమని, రాష్ట్రంలో దేశస్థాయిలో ఎన్నడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి వారికి దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ విసి హాల్ నుండి …

Read More »

ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా “జగనన్నకు చెబుదాం”కార్యక్రమం నిర్వహణ

-నందివాడలో బుధవారం “జగనన్నకు చెబుదాం” నిర్వహించిన కలెక్టర్ నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారంతో పాటు వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు ప్రభుత్వం” జగనన్నకు చెబుదాం” ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. “జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం బుధవారం స్థానిక కొండపల్లి కన్వెన్షన్ నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజత సింగ్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల …

Read More »

ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స !! జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష ప్రయోగాత్మక వైద్య శిబిరాన్ని సందర్శించి దిశా నిర్దేశం చేసిన కలెక్టర్జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఈ నెల 30 నుండి సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలి ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజబాబు పేర్కొన్నారు.మంగళవారం ఉదయం కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అర్థమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష …

Read More »

జిల్లాలో టిడ్కోగృహాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని

-జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో గుడివాడ మల్లాయపాలెం, మచిలీపట్నం రుద్రవరం, గోశాల, ఉయ్యూరు లలో టిడ్కో గృహాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడ టిట్కో గృహాల సముదాయంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ దిశగా పనులు చేపట్టాలన్నారు.గుడివాడ మల్లాయపాలెం రెండు దశల్లోని 8912 గృహాలలో ఇప్పటివరకు 6701 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ …

Read More »

మచిలీపట్నం వైభవం, చారిత్రాత్మక నేపథ్యం ఎంతో అపురూపం !! జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

-ఇరవైకు పైగా చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాల సందర్శన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం వైభవం, చారిత్రాత్మక నేపథ్యం ఎంతో అపురూపమని అటువంటి వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రకటించారు.శనివారం ఉదయం పట్టణ పరిధిలో చారిత్రాత్మక నేపథ్యం ఉండి వారసత్వ సంపదగా గుర్తించదగ్గ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పర్యాటక అభివృద్ధికి దోహదపడగల ప్రదేశాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పర్యాటక శాఖ, రెవెన్యూ, …

Read More »

రీ సర్వేపై సిసిఎల్ఏ సమీక్ష

– ఫేజ్ – 2 స్టోన్ ప్లాంటేషన్ సెప్టెంబర్ 30 కి పూర్తి కావాలి -ఫేజ్ – 3 ద్వారా 90 గ్రామాల్లో రీ సర్వే – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫేస్ 2 కింద పెండింగ్ లో ఉన్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి సంబంధించిన భూ హక్కు పత్రాల పంపిణీ, స్టోన్ ప్లాంటేషన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే.మాధవీలత అధికారులను ఆదేశించారు.గురువారం రాష్ట్ర భూ …

Read More »

జిల్లాలోని 136 గ్రామాల్లో మూడవ దశ రీసర్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఉన్నతాధికారులకు తెలిపారు.

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : గురువారం మధ్యాహ్నం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్, అదనపు కమిషనర్ ఏఎండి ఇంతియాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూముల రీ సర్వే, భూ హక్కు పత్రాల పంపిణీ పై జిల్లాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి మాట్లాడుతూ జిల్లాలో మూడవ దశ రీ సర్వే కార్యక్రమం 136 గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతోందన్నారు. అందులో చివరి ఆర్ ఓ ఆర్ ఐదు …

Read More »

మచిలీపట్నం సుందరీకరణ కోసం అన్ని చర్యలు చేపట్టాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో నగర సుందరీ కరణ పనులు చేపట్టి నగరం ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, నగరపాలక సంస్థ సిబ్బందితో సమావేశం నిర్వహించి పట్టణ సుందరీకరణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నగర ప్రవేశ ద్వారాలు ఏర్పాటు తో పాటు, వివిధ …

Read More »

పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేసి గురువారం నివేదిక

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేసి గురువారం నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ. పి.వెంకటరమణ, ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, బాలికలు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గుదల, విద్య, వైద్యం తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పై జిల్లాల వారీగా సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పై జిల్లాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మచిలీపట్నంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 6-1-2022 నుండి తొలగించిన ఒక లక్ష 980 ఓట్లకు సంబంధించి …

Read More »