Breaking News

Tag Archives: machilipatnam

భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి… : జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సకు సంబంధించి పెండింగులో వున్న భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అక్టోబర్ 12 వ తేదీ తుది గడువని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సూచించారు. మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్ స్పందన హాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం, రీ సర్వే , …

Read More »

యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు… : మంత్రి జోగి రమేష్

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడిచిన మూడెళ్లలో రాష్ట్రంలో దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటిని విప్లవాత్మకంగా పరిష్కరిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా పెడన టౌన్ లోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళాను మంత్రి శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, …

Read More »

ఈ నెల 30 వ తేదీన పెడన లో భారీ జాబ్ మేళా ఏర్పాటు – జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు తోడ్పాటు… మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ [APSSDC] డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ [DRDA] మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ [SEEDAP] మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వారి సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ నందు ఈ నెల 30 వ తేదీన అనగా శుక్రవారం భారీ జాబ్ ఫెయిర్ ను నిర్వహించనున్నారని మంత్రి గారి కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ …

Read More »

కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేద్దాం… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత సుపరిపాలన అందించే విధంగా సభ్యులు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్ , కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్‌పర్సన్‌ జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, …

Read More »

మ‌హిళ‌లే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు… : మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త: మ‌హిళ‌లే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారని గతంతో సరిపోలిస్తే, ఇప్పుడు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, బరువు బాధ్యతలు మోస్తూ ఏ రంగంలోనైనా నిర్ణయాత్మక పాత్ర వారే పోషిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన పెడన మండలం లోని బల్లిపర్రు, చెన్నూరు, చోడవరం, చేవేండ్ర, గుడివిందగుంట, కొంగనచర్ల, జింజేరు, అచ్చయ్యవారిపాలెం, కాకర్లమూడి, కమలాపురం, కుంకేపూడి, కోప్పల్లి, ముచ్చర్ల, మడక, నడుపూరు, కూడూరు, నందమూరి, నందిగామ, పెనుమిల్లి, సిరివర్తర్లపల్లి, …

Read More »

ప్రజల సంక్షేమాభివృద్దే జగన్ లక్ష్యం

-మంత్రి జోగి రమేష్ బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజల సంక్షేమాభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆదివారం బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర …

Read More »

మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకం!!

-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రివర్యులు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) వక్కాణించారు. ఆదివారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన వైయస్ఆర్ చేయూత …

Read More »

ఏడాది పూర్తి చేసుకున్న కృష్ణజిల్లా జడ్పీ పాలకవర్గం

-మొదటి ఏడాదిలో .41.26 కోట్లతో 469 పనులు మంజూరు -9 కోట్లతో జిల్లా పరిషత్ కు కొత్త మీటింగ్ హాల్ ఏర్పాటు -35 లక్షలతో ఎన్టీఆర్ జిల్లాలో మీటింగ్ హాల్ ఏర్పాటు -జడ్పీచైర్పర్సన్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసి, ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా పరిషత్ ను ప్రథమ స్థానంలో నిలుపుటకు కృషి చేస్తానని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ …

Read More »

అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి… : జడ్పీ చైర్ పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామాల్లో తాగునీటి పథకాల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. జల జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలి. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ అధికారులు ఆదేశించారు. కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఆదివారం జిల్లా పరిషత్తులో నిర్వహించారు. ప్రణాళిక మరియు ఆర్థికం, గ్రామీణ అభివృద్ధి, విద్యా వైద్యం, పనులు అంశాలపై 1, 2, 4, 7 స్థాయి సంఘాలకు చైర్ పర్సన్ ఉప్పాల హారిక …

Read More »

మానవ మనుగడకు కంటి చూపు ఎంతో ముఖ్యం… : డిఆర్ఓ వెంకటేశ్వర్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: మానవ మనుగడకు కంటి చూపు ఎంతో ముఖ్యమని , కనుదృష్టి కోల్పోతే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఆస్వాదించలేమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బెరాకా మినిస్ట్రీస్ హైస్కూల్ వసతిగృహం క్యాంపస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మానవ గుణాలలో ఉత్తమమైనది సేవా గుణం అని అది …

Read More »