Breaking News

Tag Archives: machilipatnam

చింతా గిరి ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో …

Read More »

జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2 జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన …

Read More »

ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన  కలెక్టర్ జె.నివాస్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న …

Read More »

కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్

-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి -కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా …

Read More »

‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం  తన కార్యాలయం వద్దకు …

Read More »

పొట్లపాలెంలో రీ సర్వే పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. …

Read More »

జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ సదన్‌లో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో డిఎన్ఎస్ఎ ఛైర్మన్ మరియు జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు పాల్గొని జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జిల్లాలో 80 వేల కేసులు పెండింగ్ లో ఉండగా …

Read More »

వివిధ సమస్యలపై మంత్రి పేర్నిని కలిసి వినతులు సమర్పించిన అర్జీదారులు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం తమ కార్యాలయమునకు వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. ఆర్ టిసి సంస్థలో పని చేసి ఆనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ పలువురు మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఆర్ …

Read More »

రైతుకు వెన్నుదన్నుగా డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో పంటలకు సోకె తెగుళ్లు బట్టి వ్యవసాయ అధికారులు పురుగు మందులు సూచించే పద్ధతికి స్వస్తి పలికి పంటకు సోకే తెగుళ్ళ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే సరైన మోతాదులో తగిన మందులను రైతులకు ఇచ్చే డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ లాబ్స్ ఇకపై మన రాష్ట్రంలో దర్శనమిస్తాయిని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. గురువారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో రైతు …

Read More »

రైతు భరోసా చైతన్యయాత్రలు విజయవంతం చేయండి : కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2021 జూలై 9 నుండి 23వ తేది వరకు జిల్లాలో రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ఆయా గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు రైతులకు తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖ లైన ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమశాఖ, మత్స్యశాఖ, …

Read More »