Breaking News

Tag Archives: machilipatnam

‘ స్పందన ‘ కు ప్రజల అభినందన !!

-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది.  స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు.. స్పందన లోపిస్తే పేద …

Read More »

వృద్దురాలైన ఆనాద మహిళను శరణాలయంలో చేర్పించాలి : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక భొజ్జల్లి పేటకు చెందిన వృద్ధురాలు చిత్తజల్లు కోటేశ్వరమ్మ తనకు ఆదరించే వారు ఎవ్వరూ లేరని ఆనాదనని సాయం చేయాలని మంత్రిని కోరగా ఈమెకు కోవిడ్ టెస్ట్ చేయించి ఆనాద సర్టిఫికెట్ తీసుకుని …

Read More »

భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డిఓ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్ డి ఓ బందర్ డివిజన్లోని అన్ని మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని …

Read More »

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీ మణులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) శుభాకాంక్షలు తెలిపారు.‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని అన్నారు. పవిత్ర ఇస్లానిక్ గ్రంధాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ …

Read More »

సానుకూల దిశగా డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్ళమని త్వరలో పరిష్కార దిశగా చర్యలు వెలువడనున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. సోమవారం  ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి సందర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని హడావిడిగా ప్రయాణమయ్యారు. ముందుగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లి అక్కడ నుంచి ముఖ్యమంత్రితో కలిసి హెలికాఫ్టర్ ద్వారా పోలవరం వెళ్లాల్సి ఉంది. గుంటూరు …

Read More »

నగరంలో అభివృద్ది పనులపై సమీక్షించిన మంత్రి పేర్ని…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం ఆర్ అండ్ బి అతిది గృహంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వాటి ప్రగతి సమీక్షించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. అమృత్ స్కీం క్రింద ఇంకా చేయవలసిన పనుల గురించి, నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులను అడిగి …

Read More »

లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో నగరంలో ప్రతి రోడ్డులో మొక్కలు నాటాలి మంత్రి పేర్ని

-ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందించాలని ప్రభుత్వ ధ్యేయం -అక్రమ వాటర్ ట్యాపులు రెగ్యులరైజేషన్ చేపట్టాలి -ఎవరు తప్పు చేయమని చెప్పినా సౌమ్యంగా నో చెప్పండి, సచివాలయ సిబ్బందికి మంత్రి ఉద్బోధ -సొంత ఇల్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి -కార్పొరేటరుగా మంచి పేరు సంపాదించాలని సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులో కార్పోరేటర్లు, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ …

Read More »

రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్.పి… 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం  మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర  రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.

Read More »

కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం బందరు మండలం కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు పరిశీలించి అర్జీల పరిష్కరం వాటి పరిస్థితి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ బికె, సచివాలయం వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతి పరిశీలించారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమం పరిశీలించినట్లు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఎంత మంది …

Read More »

వైఎస్సార్ జగనన్న స్మార్ట్ కాలనీలకు స్థలం సిద్ధం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇచ్చేలా ‘ వైస్సార్ జగనన్న స్మార్ట్ సిటీ’లను ప్రభుత్వం పెద్ద ఎత్తున తీర్చిదిద్దనుందని అందుకుగాను భూసేకరణకు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక శాఖ పరిధిలో పరిశీలించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, మచిలీపట్నం తాసిల్దార్ సునీల్ బాబుతో …

Read More »