మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 …
Read More »Tag Archives: machilipatnam
బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని ‘టార్జాన్’ మాత్రమే కాగలడని అవకాశాలు ఇస్తే చెవిటి, మూగ దివ్యాంగులు తమ సత్తా ఏమిటో లోకానికి చూపి తాము ఎందులో తక్కువ కాదని నిరూపించగలరని, బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వక్కాణించారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …
Read More »నాగార్జున సాగర్ నుండి వరద నీటి విడుదల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది ఇప్లో పెరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నాగార్జున సాగర్ నుండి 5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బందరు డివిజను పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. శనివారం తాసిల్దార్లు, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆర్ డివో టెలికాన్ఫరెన్సు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. …
Read More »రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు …
Read More »కె డి.సి.ఈ.బి. చైర్మన్ గా తన్నీరు నాగేశ్వర రావు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే నమ్మకం నూతన చైర్మన్ తన్నీరు నాగేశ్వరావుపై ఉందనీ రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార కేంద్ర బ్యాంక్ ,కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం తన్నీరు నాగేశ్వరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణ సౌకర్యం విస్తృత పర్చుతానని …
Read More »మచిలీపట్నం డెప్యూటీ మేయర్ – 2 గా లంకా సూరిబాబు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ గా లంకా సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ డెప్యూటీ మేయర్ – 2 ఎన్నుకోనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. మునిసిపల్ కౌన్సిల్ హాల్ లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత డిప్యూటీ మేయర్ -2 ఎన్నిక కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో లంకా సూరిబాబు డిప్యూటీ మేయర్ -2 గా …
Read More »మానవులను సాధనాలుగా మలచుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసేవారే భగవంతుడు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని మానవులను తన సాధనాలుగా మలచుకొని అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొంటారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా నిలుస్తుందని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక 26 వ డివిజన్ ( జవ్వారుపేట ) లోని 400 ఏళ్ళ నాటి పురాతన బీబీ ఫాతిమా …
Read More »నాట్యకళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాన్ని ఇనుమడింప చేశాయని, ముఖభావాలు చూపుతూ నటనమాడే ఈ మహోన్నతమైన కళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు. బుధవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, బిగ్ స్క్రీన్ ద్వారా పలుకరించి ప్రజలు పడుతున్న …
Read More »ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మంగళవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత …
Read More »కలక్టరేట్ లో స్పందన అర్జీదారులతో సందడి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సుమారు ఏడాదిన్నర తరువాత ఈ రోజు సోమవారం కలక రేట్లో ప్రారంభమైన స్పందన వివిద ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో కలక్టరేట్ ప్రాంగణంలో సందడి నెలకొంది. జాయింట్ కలక్టర్లు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ కలక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశమై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోవిడ్ నేపధ్యంలో స్పందన హాలు …
Read More »
Prajavartha Online Telugu News