మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరుకల్లా గ్రామాల్లో ఈ-క్రాప్ కింద వ్యవసాయ పంటల నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా అధికారులతో సమావేశ మైయ్యారు. జేసి (హౌసింగ్) ఎన్.ఎస్.ఎన్.అజయ్ కుమార్ , జేసి (సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి తమ ఫిర్యాదులతో కలెక్టరేట్ కు తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ సహాయకుడు రైతుల వ్యవసాయ …
Read More »Tag Archives: machilipatnam
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలి… : కలెక్టర్ జె. నివాస్
-అధికారులతో సమావేశమై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా కలెక్టర్ -75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది రాష్ట్ర పంచాయితీరాజ్, …
Read More »పోలీస్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసి మాధవీలత…
-ప్రోటోకాల్ నిబంధనల మేరకు విఐపిలకు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలి… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింటు కలెక్టర్ డా. కె. మాధవీలత రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గ్రౌండ్ …
Read More »వైసిపిని, ముఖ్యమంత్రిని నమ్ముకున్న వారికి న్యాయం… : మంత్రి కొడాలి నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపిని, తనను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని, సామాన్య కార్యకర్తలకు సైతం నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) ఛైర్మెన్గా బొర్రా దుర్గా నాగలక్ష్మి భవాని ప్రమాణం స్వీకారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని …
Read More »పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆరోగ్య కరమైన గ్రామాలే లక్ష్యంగా అందరూ పనిచేసినప్పుడు రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లి విరుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన “జగనన్న స్వచ్ఛ సంకల్పం” అమలుపై సర్పంచ్ లు , సచివాలయ ఉద్యోగులతో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ …
Read More »నగరంలో 3వ 6వ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించిన ఆర్ డివో…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్కీ ఖాజావలి గురువారం నగరంలోని 3వ మరియు 6వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, …
Read More »ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకొని అందరూ విద్యాధికులై ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్, ఏకలవ్యుడు, రుక్మాoగదయ్య చెంచులక్ష్మి , అల్లూరి …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…
– స్పందనలో అధికారుల హాజర గురించి ఆరా తీసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్ మెంట్) ఎల్. శివశంకర్ , జెసి (హౌసింగ్ ) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ …
Read More »కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై మంత్రి పేర్ని నాని సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన నగర పాలక సంస్థ కమీషనర్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కొవిడ్ మూడో దశ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మూడో దశ ముప్పు పొంచి …
Read More »లబ్దిదారులందరూ ఐక్యంగా ఉంటే పలు ప్రయోజనాలు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అర్బన్ రురల్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణాలు జరుగుతాయని, గృహ నిర్మాణంలో లబ్దిదారులందరూ ఐక్యంగా ఒక బృందంగా ఏర్పడితే వ్యయం తగ్గడమే కాక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News