Breaking News

Tag Archives: machilipatnam

అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డైవ్ : ఆర్డివో

-వ్యవసాయ భూముల వ్యవసాయేతర భూములుగా మార్చుకొనుటకు నాలా చెల్లించి క్రమబద్ద కరించుకోడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది… మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిఓ.ఎంఎస్.నెం.225 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 15-10-2019 తేదీ నాటికి శాశ్వత గృహాలు నిర్మించుకొని నివసిస్తున్న వారి ఇళ్లను క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆర్‌డివో తెలిపారు. అట్టి వారు …

Read More »

చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేవలం మీ పరపతి ద్వారా పొందిన బ్యాంకు రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆకాంక్షించారు. బుధవారం స్థానిక మలకాపట్నంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా డాక్టర్ పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో జరిగిన రుణమేళా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూనియన్ …

Read More »

పాలకవర్గ సభ్యులు సొసైటీలలో పారదర్శకంగా పని చేయాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సహకార సంఘాలలో పాలకవర్గ సభ్యులు పారదర్శకంగా నిజాయితీగా పనిచేయాలని సొసైటీకు సంబంధించిన డబ్బులు విషంతో సమానమని భావించి పదివీకాలంలో నిక్కచ్చిగా ఉండి నోరు లేని నిరుపేద మత్స్యకారులకు అండగా ఉండి మేలు చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. బుధవారం మచిలీపట్నం మలకాపట్నంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ, జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన పల్లె తుమ్మలపాలెం శ్రీరామ మెరైన్ మత్స్య …

Read More »

పనే దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పనే దైవం అనుకుంటే చాలు ఆలోచనలు, అవకాశాలు వెతుక్కొంటూ అవే వస్తాయిని, చేసే ఏ పనైనా దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని …

Read More »

మరో కొద్ది నెలల్లో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ, ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు …

Read More »

సర్దుకు పోవడమే సంసార రహస్యం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలని, సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయని సర్దుకు పోవడమే సంసార రహస్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పేర్ని నాని హడావిడిగా విజయవాడ బయలుదేరారు. ఆ ప్రయాణ సమయంలో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. జియో జూమ్ …

Read More »

 బందరు మండలంలో రైస్ మిల్లులు తనిఖీ చేసిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి బుధవారం బందరు మండలం హు స్పె లెం మరియు సుల్తానగరం గ్రామాల్లో తహసిల్దారుతో కలసి రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఆయా మిల్లులలో స్టాక్ రిజిష్టర్లతో పాటు సంబంధిత రికార్డులు ఆర్ డివో తనిఖీ చేశారు. పార్టెక్స్ బియ్యంలో నాన్ సార్టెక్స్ రైస్ కలుపుతున్నారనే విమర్శనాత్మక వార్తాంశాలు వస్తున్న నేపద్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. డివిజన్లో అన్ని మండలాల్లో రైస్ మిల్లులు తనిఖీలు చేయడం జరుగుతుందని ఎక్కడైన …

Read More »

తల్లితండ్రులను సరిగా చూడనివారు సమాజంలో పెరిగిపోతున్నారు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మా నాన్నలు వృద్ధులు కాగానే వారిని ఈసడించుకునే క్రూరులు, వృద్ధాశ్రమానికి ఈడ్చిపడేసే పరమ నీచులు , వీధినపడేసే దుర్మార్గులు, ఏకంగా వారిని అంతం చేసే కర్కోటకులు మన సమాజంలో నానాటికి పెరిగిపోతున్నారని తల్లితండ్రులను ప్రేమించని పుత్రులు పుట్టినా ఒకటే ..గిట్టినా ఒకటేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆవేదన వ్యక్తం చెశారు. సోమవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి …

Read More »

బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి… :  మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : కోవిద్ వైరస్ సోకి చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా వారితో సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను …

Read More »

జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న కాలనీల్లో చేపడుతున్న గృహనిర్మాణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని, నిర్మాణ తీరుతెన్నులు మీరే స్వయంగా పర్యవేక్షించాలని ఖరీదైన లేఅవుట్లో పేదలకు గృహాలు మంజూరు చేశామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సంతృప్తి వ్యక్తం చేసారు. సోమవారం స్థానిక జెడ్ పి కన్వెన్షన్ హాలులో నిర్మాణాల ప్రగతిని వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ గ్రామ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, హ సింగ్ శాఖ ఏజలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బందితో …

Read More »