Breaking News

Tag Archives: machilipatnam

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఆకట్టుకున్న ఎగ్జిబిషన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని, అవి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆధునిక వస్త్ర ప్రపంచంలో సైతం ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. సభాస్థలి వద్ద ఏర్పాటుచేసిన చేనేత ఎగ్జిబిషన్ ను గురువారం ఉదయం ఆయన తొలుత సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనలో వివిధ చేనేత వస్త్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రజలు చేనేత అమ్మకాలు జరిపే షోరూంలలో కొనుగోలు చేస్తూ చేనేత రంగం అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత వస్త్ర కళా ప్రదర్శన …

Read More »

ముఖ్యమంత్రి సభకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం

మచిలీపట్నం  నేటి పత్రిక ప్రజావార్త : నేతన్న నేస్తం పథకం అర్హులైన లబ్ధిదారులకు నాల్గవ విడత ఆర్థిక సహాయం రాష్ట్రవ్యాప్త పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం పాల్గొననుండడంతో కలెక్టర్‌ పి.రంజిత్ బాషా ఏర్పాట్లను బుధవారం మరోమారు పరిశీలించారు. పెడన తోటమూలలో ముఖ్యమంత్రిచే నిర్వహించే భారీ బహిరంగ సభ స్థలాన్ని, హుస్సేన్ పాలెం సమీపంలోని హెలిప్యాడు కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్నం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల బహిరంగ సభ జరిగే స్థలానికి …

Read More »

బ్రాహ్మణ హిత్తెషి చంద్రబాబు…

-బ్రాహ్మణులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు… -బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: 2014 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి, బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటుచేసిన చంద్రబాబును రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఎవరు మరిచిపోరని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

సమగ్ర సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలి… : సి ఎస్ అజయ్ కల్లం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: సమగ్ర సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు, జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అజయ్ కలాం అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో.. “జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష” పథకంలో భాగంగా చేపడుతున్న రీసర్వే అమలు తీరు, పురోగతిపై.. రాష్ట్ర సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల కమీషనర్ సిద్దార్థ్ …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం సత్వరమే పూర్తి కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: ‘ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం సత్వరమే పూర్తిచేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లా నుంచి పలు డివిజన్ల ఆర్డివోలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాతిరాజ్ ఏఇ, డిఈ లతో ‘ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కు సంబంధిచి కలెక్టర్ టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పురోగతిపై మండలవారీగా సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కె.లు, వై.ఎస్.ఆర్. …

Read More »

పెరేడ్ గ్రౌండ్ లో ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , యువజన సంక్షేమ శాఖామాత్యులు, కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్. కె. రోజా, జడ్పి ఛైర్ పర్సన్ ఉప్పాల హారికా, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జిల్లా …

Read More »

పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన ముఖ్యమంత్రి…

-మంత్రి జోగి రమేష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చదువుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గూడూరు నియోజకవర్గ పరిధిలో పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పోలవరం గ్రామంలో జరిగిన పలు అధికారక కార్యక్రమాలలో మంత్రి …

Read More »

విజేతలకు బహుమతులు పంచిన ముడా చైర్ పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 75 వ స్వాతంత్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముడా చైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని విజేతలకు బహుమతులు పంచారు. స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, ఫ్యాన్సీ డ్రెస్ , డిబేట్ కాంపిటేషన్, బాల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముడా విసి బి. శివ నారాయణరెడ్డి తదితరులు …

Read More »

ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య ఉద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల త్యాగ నిరతి వర్తమాన తరానికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని, అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆయన మచిలీపట్నం మండలం అరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిట్టిపాలెం జిల్లా పరిషత్ …

Read More »

ప్రజలకు కావలసిన అన్నీ సేవలను జగన్ ఒకే చోటుకు చేర్చారు…

-త్వరలో రూ.40 లక్షలతో సైఫన్ నిర్మాణం, చెరువుకు రెవిట్మెంట్, స్కూల్ వరకు రోడ్డు నిర్మాణం -రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పుల్లపాడు (పెడన మండలం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను గ్రామంలోనే ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే కావలసిన అన్ని సేవలను గ్రామంలో ఒకే చోటకు చేర్చారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ …

Read More »