Breaking News

Tag Archives: machilipatnam

ఎలాంటి పక్షపాతం చూపించకుండా అందరికీ సంక్షేమ పథకాలు

-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పోలవరం (గూడూరు మండలం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పక్షపాతం చూపించకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గూడూరు మండలం, పోలవరం గ్రామంలో మంత్రి ఇంటింటికి వెళ్లి ఒకొక్క లబ్దిదారునికి ప్రభుత్వం అందిస్తున్న పధకాల లబ్ది వివరాలు తెలియజేసి జగనన్నకు …

Read More »

ఈ నెల 13న జాతీయ లోక్‌ అదాలత్‌

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం జిల్లా కోర్డు ప్రాంగణంలో ఈ నెల 13న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ. పద్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ , కృష్ణాజిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికా ఆదేశానుసారం ఆగష్టు 13 వ తేదీన ( రెండవ శనివారం ) జాతీయ లోక్ …

Read More »

2023 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాల సిద్ధం కావాలి

-ఎమ్మెల్యే పేర్నినానితో ఫోన్లో సంబాషించిన ముఖ్యమంత్రి -మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణ పనులపై ఆరా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వీలైనంత త్వరగా మచిలీపట్నం వైద్య కళాశాల పెండింగ్ పనులను పూర్తి చేయాలని ,ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం 150 మంది విద్యార్థినీ విద్యార్థులు 2023 సెప్టెంబర్ అకాడమిక్ సంవత్సరం నుంచి మచిలీపట్నంలో మెడిసిన్ చదువుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన దృఢ నిశ్చయాన్ని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ …

Read More »

స్వంత ఇల్లు కల్గి ఉండటం వ్యక్తికి ఎంతో ఆత్మస్థైర్యం ఇస్తుంది –ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వంత ఇల్లు కల్గి ఉండటం వ్యక్తికి ఎంతో ఆత్మస్థైర్యం ఇస్తుందనిఎన్ని బాధలు కలిగినా దైర్యం తెచ్చిపెడుతుందని ఒక పూట తిండి తిన్నా,తినకపోయినా తన ఇంట్లో కలిగే మానసిక శాంతి గొప్ప తృప్తిని మిగులుస్తుందనిమాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నంశాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు.గురువారం ఉదయం మచిలీపట్నం మండలం మేకావారి పాలెం గ్రామ పంచాయతీపరిధిలోని నవీన్ మిట్టల్ కాలనీలో 254 మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహపథకం పట్టాల పంపిణీ …

Read More »

ఒక చిన్న మద్దతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ , ఆయనతో పాటు 70 మంది అమరవీరుల పవిత్ర బలిదానానికి, పంజాల మరమ్మత్తుల కోసం జగనన్న ప్రభుత్వం,తానూ ఒక చిన్న మద్దతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్సిపి అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఇనగుదురుపేట సకీనా ఫంక్షన్ హాల్ లో మొహరం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా ఒక్కొక్క ఆషూర్ …

Read More »

త్రివర్ణపతాక నిర్మాత పింగళి వెంకయ్య జీవితం అందరికి స్ఫూర్తిదాయకం… : కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, సాహితీవేత్త, జియాలజిస్ట్, బహుభాషా నిష్టాతుడైన పింగళ వెంకయ్య తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుని జీవితం అందరికి స్ఫూర్తిదాయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కీర్తించారు. జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణాజిల్లా మొవ్వ మండలం ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంగళవారం ఉదయం …

Read More »

‘ఉజ్వల భారత్‌ – ఉజ్వల్‌ భవిష్యత్‌’ ద్వారా నాణ్యమైన విద్యుత్… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ప్రజలకు 24 X 7 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు అనేక నూతన సంస్కరణలు చేపట్టిందని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పేర్కొన్నారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ సంయుక్తంగా శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన ‘ఉజ్వల భారత్‌- ఉజ్వల …

Read More »

సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు వెళుతున్న సందర్భంలో తమకు దక్కుతున్న ఆదరణ ఆప్యాయత అపూర్వమని,గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు తమకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంలో చాలా సంతోషంగాఎంతో సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పోలవరం గ్రామంలో రాచర్లపాలెం రోడ్డులోని పాతసినిమా హాలు ప్రాంతంలో ‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా ప్రతి …

Read More »

కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత !!

-పథకాల్లో పారదర్శకతకు పెద్దపీట -సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లు -డీఆర్సీ సమావేశంలో మంత్రుల వెల్లడి -అజెండాలోని అంశాలపై సమగ్ర చర్చ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని , సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి …

Read More »

హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి

-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ పి. రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందిం చేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఇళ్లకు,వాణిజ్య సముదాయాలకు, పరిశ్రమ ఉద్యోగులకు …

Read More »