మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: సంచార జాతులు, వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన్ బోర్డు సభ్యులు తురక నర్సింహా కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని స్పందన మీటింగ్ హాలులో కలెక్టర్తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాల వివక్షత, వివిధ ప్రజల మధ్య అంతరాలు మన సమాజంలో బలంగా వేళ్ళూనికిపోయాయని, డి-నోటిఫైడ్, …
Read More »Tag Archives: machilipatnam
మచిలీపట్నం డిపో నుంచి 2 అద్దె బస్సులు ప్రారంభం
-ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని త్వరగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను అందుబాటులోకి తెచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి తెలిపారు. శుక్రవారం ఆమె మచిలీపట్నం బస్టాండ్ ప్రాంగణంలో విజయవాడ, ఏలూరు రూట్లలో రెండు నూతన అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె …
Read More »కృష్ణాజిల్లా పరిశ్రమలలో తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు… : కలెక్టర్ రంజిత్ బాషా
-పూర్తిస్థాయి ప్రమాణాలు పాటించాల్సిందే -ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు -కలెక్టర్ పి. రంజిత్ బాషా స్పష్టీకరణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : పరిశ్రమల్లో కార్మికుల భద్రత, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితరాలకు సంబంధించి నియమ నిబంధనలను విధిగా పాటించాలని, ఏ ఒక్కరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు బుధవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో పరిశ్రమలు, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులతో పాటు జిల్లాలోని వివిధ …
Read More »ప్రజల సంక్షేమాభివృద్దే జగన్ లక్ష్యం… : మంత్రి జోగి రమేష్
బంటుమిల్లి (సాతులూరు), నేటి పత్రిక ప్రజా వార్త : ప్రజల సంక్షేమాభివృద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం ఆయన పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలంలోని సాతులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గృహాలను సందర్శించారు. లబ్ధిదారుల బాగోగులను ఆరా తీస్తూ, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో వారు పొందిన లబ్ధిని వివరిస్తూ మంత్రి కరపత్రాలను అందజేశారు. …
Read More »ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది… : మంత్రి జోగి రమేష్
-సాతూలూరులో 2 కోట్ల 24 లక్షల 54 రూపాయల వ్యయంతో జలజీవన్ మిషన్ పథకం శంకుస్థాపన -ప్రతి వ్యక్తికీ సగటున 55 లీటర్ల నీరు అందాలనేదే లక్ష్యం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేసి ప్రజల దాహార్తి తీర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం మధ్యాహన్నం ఆయన పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి మండలం సాతూలూరు గ్రామం దళితవాడలో …
Read More »ప్రాధాన్యత క్రమంలో 50 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్ల లోని అన్నీ అంతర్గత రహదారులతో పాటు ,డ్రైనేజీ నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అభివృద్ధి చేయడం జరుగుతుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. సోమవారం ఆయన స్థానిక మచిలీపట్నం 13 వ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారం నుంచి షేక్ ఇమామ్ వీధిలో 15 వ ఆర్ధిక సంఘ నిధులతో రూ 8.10 లక్షల …
Read More »డాక్టర్ వైఎస్ఆర్ జనహృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారు… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత కారణ జన్ముడు ,మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా జనహృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా …
Read More »గ్రామస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం!!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా ఆర్బీకేల సమీపంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటవుతాయిని, ఈ కేంద్రాల కోసం రైతు భరోసా కేంద్రాల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని త్వరితగతిన సమీకరించాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న పిఎస్, డైరీ ఎండి అహ్మద్ బాబులు వివిధ జిల్లాల అధికారులకు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్, ఏఎంసీయు ,బిఎంసియు బిల్డింగ్ ల నిర్మాణం పురోగతి పై మార్కెటింగ్ శాఖ కమిషనర్ …
Read More »జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా వివిధ సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందించడమే తమ ముఖ్య విధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పురపాలక పరిధిలో 17 వార్డులోని గూడూరు రోడ్డు రైల్ గేట్ తదితర ప్రాంతాలు, 6 వ సచివాలయం పరిధిలో 7 క్లస్టర్లలో సుమారు 350 గృహాలను …
Read More »ప్రజా అవసరాలు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు ప్రయోజనాలే పరమావధిగా, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెడన నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పురపాలక పరిధిలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు పర్యటిస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News