-పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నగర మేయర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మచిలీపట్నంలో స్థానిక పోర్ట్ రోడ్లో నిర్మించిన “బాల సదన్” నూతన భవనాన్ని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని జిల్లా కలెక్టర్ పి రాజా బాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ లతో కలిసి ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాతల వివరాలతో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. నూతన …
Read More »Tag Archives: machilipatnam
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారుల నియామకం !!
-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి అధికారులను వివిధ మండలాలకు పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను జిల్లాలోని అన్ని మండలాలలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వారికి సూచించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలను మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు …
Read More »జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబము సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని ఆ దిశగా ప్రతి ఇంటికి వాలంటీర్లు, ఏఎన్ఎంలు వచ్చి కుటుంబంలోని …
Read More »కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా తగిన చర్యలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో డిఆర్ఓ పి. వెంకటరమణ తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టరేట్ సుందరీకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లా కేంద్రం మచిలీపట్నం అయినప్పటికీ పెద్దగా పట్టించుకునేవారు కాదని, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా …
Read More »జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సీసీఎల్ఏ సాయి ప్రసాద్, అదనపు సిసిఎల్ఏ ఎ ఎం డి ఇంతియాజ్ గురువారం వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల్లో రీ సర్వే పురోగతి, రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ పురోగతి, మూడో దశ స్టోన్ ప్లాంటేషన్ పురోగతి, ఆన్లైన్ సబ్ డివిజన్ పురోగతి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ కలెక్టరేట్ నుండి విసీ లో పాల్గొన్నారు. జిల్లా ప్రగతి …
Read More »వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ” జగనన్నకు చెబుదాం ” కార్యక్రమం !!
-జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ‘ జగనన్నకు చెబుదాం (స్పందన)’ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ఇది మరింతగా దోహదపడుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డీఈవో …
Read More »ఈనెల 4న మచిలీపట్నం జడ్పీ హాలులో జగనన్నకు చెబుదాం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 4వ తేదీన బందరు నియోజకవర్గానికి సంబంధించి మచిలీపట్నం లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం, శుక్రవారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. ఆ ప్రకారం ఈనెల 4వ తేదీన బందరు నియోజకవర్గానికి సంబంధించి మచిలీపట్నంలో జడ్పీ మీటింగ్ హాలులో ఉదయం 10:30 గంటలకు జగనన్నకు చెబుదాం …
Read More »జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నదని, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ జిల్లాల్లో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమానికి సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహణ -తీసుకున్న చర్యలు, ఫారం-6, 7, 8 పెండెన్సీ …
Read More »సంక్షేమ పథకాల్లోని నగదు మొత్తాన్ని వృధా చేయక, ఆ సొమ్మును ఫలవంతంగా ఉపయోగించుకోవాలి !!
-జిల్లా కలెక్టర్ పి. రాజబాబు -కృష్ణాజిల్లాలో వైయస్సార్ వాహన మిత్ర పథకం ఐదవ విడత ఆర్థిక సహాయం 10,609 మంది లబ్ధిదారులకు రూ.10.60 కోట్లు మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : ఏ కుటుంబం అయితే, ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాల్లోని నగదు మొత్తాన్ని వృధా చేయక, ఆ సొమ్మును ఫలవంతంగా ఉపయోగించుకుంటుందో వారు తప్పక అభివృద్ధిలోనికి వస్తారని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.జిల్లాస్థాయిలో వైయస్సార్ వాహన మిత్ర ఐదవ విడత కార్యక్రమం కలెక్టరెట్ లోని స్పందన సమావేశపు మందిరంలో …
Read More »గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుధ్య కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుధ్య కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ విసీ హాలులో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా క్లాప్ (క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ )మిత్రలకు (పారిశుద్ధ్య సిబ్బందికి) సన్మానం, ఆహార దినుసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులను …
Read More »
Prajavartha Online Telugu News