Breaking News

Tag Archives: machilipatnam

జిల్లాలో జగనన్న తోడు ఏడో విడత 17,716 మంది లబ్ధిదారులకు రు.19.08 కోట్ల రూపాయల పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న తోడు ఏడవ విడత కింద మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేశారు. ఈ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాధిత సింగ్, బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని, అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం …

Read More »

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌ లో మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రితో బుధవారం జరగబోయే సమావేశానికి ముందుగా సిద్ధపడే విషయాలకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తన నియోజక వర్గంలో వివిధ ప్రజా సమస్యల పరిష్కరించాలని …

Read More »

అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల కింద వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష,ఆడుదాం ఆంధ్ర తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లో జగనన్నకు చెబుదాం కింద వచ్చిన అర్జీలను సరిగా పరిశీలించకనే పరిష్కరించినట్లు చూపుతున్నారన్నారు. …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల కింద చేపట్టిన నూతన గ్రామ/వార్డు సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలను ప్రభుత్వం సూచించిన నిర్ణీత గడువులోగా పూర్తిచేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల …

Read More »

స్నేహపూర్వక వాతావరణం లో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయండి

-గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా తెలియజేయాలి -తక్కువకు టెండర్ వేసి పనులు చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి -అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా తెలియజేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖామంత్రి ఆర్కే రోజా అధికారులకు సూచించారు. పామర్రు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన శుక్రవారం పామర్రులో …

Read More »

పదవికి వన్నె తెస్తూ, పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేయాలి !!

-మంత్రి జోగి రమేష్ -పెడన మున్సిపల్‌ నూతన చైర్‌ పర్సన్‌గా కటకం నాగకుమారి ఏకగ్రీవ ఎన్నిక మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి , సంక్షేమ ఫలాలు పెడన పట్టణవాసులందరికీ గతంలో ఏ విధంగా అందించబడ్డాయో అదే మాదిరిగా ఆ రెండింటిని కొనసాగిస్తూ, చైర్ పర్సన్ పదవికి వన్నె తెస్తూ, పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సూచించారు. గురువారం ఉదయం పెడన పట్టణంలో మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా కటకం …

Read More »

అక్రమ గనులు, మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తరచూ అక్రమ గనులు, మట్టి తవ్వకాలపై వార్తా కథనాలు వస్తున్నాయని వాటిపై సంబంధిత తహసిల్దార్లు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అక్రమ గనులు మట్టి తవ్వకం, జగనన్న సురక్ష జగనన్నకు చెబుదాం విద్యా వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

పాడి రైతుల అభ్యున్నతి కోసం జగనన్న పాల వెల్లువ !!

-జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు తద్వారా మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి చేసేందుకు జగనన్న పాల వెల్లువ ఎంతో దోహదపడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జగనన్న పాలవెల్లువపై జిల్లా పశుసంవర్థక సంయుక్త సంచాలకులు ఎం.దినకర్ శామ్యూల్, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, జిల్లా సహకార బ్యాంక్ అధికారి ఫణి కుమార్ …

Read More »

నాడు నేడు రెండో దశ పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం గావించాలి

-డ్రాపవుట్స్ రెగ్యులర్గా పాఠశాలలకు వచ్చేలా కౌన్సిలింగ్ నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గుర్తించిన డ్రాప్ అవుట్స్ విద్యార్థులను బడిలో చేర్పించడంతోపాటు, వారు రెగ్యులర్ గా పాఠశాలలకు హాజరయ్యేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నాడు- నేడు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్) నూరు శాతం సాధించుటకు …

Read More »

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని గోడ ప్రతులు ఆవిష్కరన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని  మంగళవారం పి. రాజాబాబు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ తమ ఛాంబర్ నందు గోడ ప్రతులను ఆవిష్కరించినారు . ఈ సందర్భంగా జిల్లాలో శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అయిన వ్యాసెక్టమి పాటించిన విశ్వనాథపల్లి రాము దంపతులకు , తాత్కాలిక పద్ధతులైన పిపిఐయుసిడి పాటించిన బద్వేలు లావణ్య , దాసరి జ్ఞాన పుష్ప దంపతులకు మరియు అంతర్ ఇంజక్షన్ వాడిన గర్ల జ్యోతిర్మయి దంపతులకు ప్రశంసా పత్రం తో పాటు ఐదు …

Read More »