Breaking News

Tag Archives: machilipatnam

డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న సురక్ష,జగనన్నకు చెబుదాం, కీటక జనిత వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో …

Read More »

60 సంవత్సరాల సమస్యకు నేడు పరిష్కారం -చొరవ చూపిన జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

-సుమారు 400 మంది రైతులకు లబ్ధి -పట్టాదారు పాసు పుస్తకాలు రుణాలు పొందుటకు అవకాశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాపులపాడు మండలం వెంకటాపురం గ్రామం సెక్షన్ 22 ఏ జాబితా నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తో కలిసి వెంకటాపురం గ్రామ రైతులకు ఈ ఉత్తర్వులు అందజేశారు. వివరాల్లోకి వెళితే…గన్నవరం …

Read More »

భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం కీలకం

-2047 నాటికి దేశాభివృద్ధికి ప్రధాని దిశా నిర్దేశం-కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం ప్రధానమైనదని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో సముద్ర సమాచారం మరియు సలహా సేవలపై భారీ అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ …

Read More »

జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా బాధ్యతతో పర్యవేక్షించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా బాధ్యతతో పర్యవేక్షించాలని పర్యావరణం దెబ్బతినకుండా వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎమ్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో ప్రభుత్వ భూముల ఆక్రమణ జగనన్న సురక్ష తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని …

Read More »

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన అల్లూరి సీతారామరాజు అమరత్వం అజరామరం !!

-కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన ఆయన అమరత్వం అజరామరమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కొనియాడారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం కలెక్టర్ లోని స్పందన సమావేశ మందిరంలో అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, …

Read More »

ప్రజలందరికీ వంద శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించడమే లక్ష్యం !!

-కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పెనమలూరు / పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ వంద శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించడమే లక్ష్యంగా, అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమం, సేవలు అందలేదనే పరిస్థితి ఉండరాదనే లక్ష్యంతో సీఎం జగన్ “జగనన్న సురక్ష” ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్ కుమార్ లతో కలిసి పెనమలూరు …

Read More »

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రజల కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రజల కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి  డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలో చిరువోలు గ్రామంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని ఇప్పటికే నాలుగు కోట్ల మంది పైగా లబ్ధిదారులు …

Read More »

జిల్లాలో 213 పి ఎ సిఎస్ ల కంప్యూటరీకరణకు చర్యలు- కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎసిఎస్ ప్రాజెక్టు అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో జరిగింది. రు.8.33 కోట్లతో జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కంప్యూటరీ కరణ చేయుటకు చర్యలు చేపట్టు టకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ …

Read More »

పరిపాలనలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం జగనన్న సురక్ష కార్యక్రమం : కలెక్టర్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 2019లో ప్రభుత్వం స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని అన్నారు. స్పందనలో పరిష్కారం …

Read More »

రహదారుల భద్రత అత్యంత ప్రాధాన్యత… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావించి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆయన రోడ్డు భద్రత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రవాణా, పోలీసు, ఆర్టీసీ, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. …

Read More »