Breaking News

Tag Archives: machilipatnam

పోలీసులు తమ దైనందిన విధి నిర్వహణలో బాలల పరిరక్షణకై పాటుపడాలి – జిల్లా జడ్జి అరుణ సారిక

-పోలీస్ అధికారులకు ఫోక్సొ, జువెనైల్ చట్టాలపై శిక్షణ తరగతులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాల బాలికలపై అకృత్యాల రక్షణ చట్టం, జువైనల్ జస్టిస్, కేర్, ప్రొటెక్షన్ 2015 యాక్ట్ పై నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్ ఇచ్చే శిక్షణపై పూర్తి స్ధాయి అవగాహన పెంపొందించుకొని పోలీసులు తమ దైనందిన విధి నిర్వహణలో బాలల పరిరక్షణకై పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ చైర్ పర్సన్, జిల్లా జడ్జి అరుణ సారిక ఆదేశించారు. జిల్లా పోలీస్ ఆఫీస్ మచిలీపట్నంలోని స్పందన కాన్ఫరెన్స్ హాల్లో గురువారం …

Read More »

కృష్ణాజిల్లాలో వైయస్సార్ లా నేస్తం అర్హులైన 396 మంది జూనియర్ లాయర్లకు 19 లక్షల 30 వేల రూపాయలు

-వైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విడుదల చేశారు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లావ్యాప్తంగా వైయస్సార్ లా నేస్తం అర్హులైన 396 మంది జూనియర్ లాయర్లకు 19 లక్షల 30 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక , జిల్లా రెవెన్యూ …

Read More »

మాతృభాషలో మాట్లాడటంలో ఉండే సంతృప్తి ఇక ఏ భాషలో మాట్లాడినా రాదు !!

-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మాతృభాషలో మాట్లాడటంలో ఉండే సంతృప్తి ఇక ఏ భాషలో మాట్లాడినా రాదని, మాతృభాషలు మృతభాషలుగా మారిపోతున్న వేళ.. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం తప్పక ఆచరించి మన మాతృ భాష తేట తెలుగు తీయదనాన్ని అందరికీ తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక కలెక్టరేట్ ప్రాంగణం స్మృతి వనంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ …

Read More »

వ్యవసాయ , ఆక్వా రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, ఆక్వా రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా అధ్యక్షులు జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించి , అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం …

Read More »

గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన చేసి త్వరితగతిన లక్ష్యాన్ని అధిగమించాలని.. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జరిగిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన …

Read More »

రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి… : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారులకు భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా కృష్ణాజిల్లా …

Read More »

గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి !!

-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం ‘గ్రామదర్శిని’ అమలు చేస్తుందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ స్పందన హాల్లో గ్రామదర్శిని ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారులు పలు గ్రామాలను సందర్శించడం అభినందనీయమన్నారు.”గ్రామదర్శిని”కార్యకమం ప్రకారం, వివిధ శాఖలకు చెందిన 100 మంది అధికారులు ప్రతి …

Read More »

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న యువ జంటలు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కులాంతర వివాహం చేసుకున్న జంటకు అందజేసే ప్రోత్సాహకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచింది. కృష్ణా జిల్లా పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కు చెందిన 140 మంది జంటలు వివాహాలు చేసుకుని ప్రోత్సాహకం కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోగా.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డబ్బుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 20 మంది జంటలు, గన్నవరం నియోజవర్గంలో 15 మంది జంటలు, గుడివాడ …

Read More »

కృష్ణాజిల్లాలో 140 మంది జంటలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 1 కోటి 24 లక్షల 95 వేల రూపాయల జమ !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కృష్ణాజిల్లాలో 140 మంది జంటలకు 1 కోటి 24 లక్షల 95 వేల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమే కాబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. వైఎస్సార్‌ కళ్యాణ మస్తు వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి …

Read More »

డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే, మిగిలిన దశల పనులు చురుగ్గా పూర్తి !!

-భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. సాయి ప్రసాద్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే, మిగిలిన దశల పనులు చురుగ్గా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భూపరిపాలన ప్రధాన కమీషనర్ ( సి సి ఎల్ ఏ) జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రీసర్వే పురోగతి , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరుకు చర్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలలో ఇప్పటి …

Read More »