గూడూరు/పెడన, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ అణగారిన వర్గాల బాగు కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప ఆదర్శ మూర్తని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన గూడూరు గ్రామం, పెడన మండలలోని తోటమూల గ్రామం, పెడన మున్సిపల్ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు తనయుడు జోగి రాజీవ్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి …
Read More »Tag Archives: machilipatnam
18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి
-ఈఆర్వోలను ఆదేశించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎల క్టోరల్ రోల్ అధికారులను (ఈఆర్వోలను) ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు, ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు ముద్రణ, పంపిణీ, ఎన్నికల పిటిషన్ల పరిష్కారం, ఓటర్ల జాబితాలపై …
Read More »పేదల కోసం ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్న జగనన్నను మీ తోబుట్టువుగా ఆదరించండి… : మంత్రి జోగి
చెన్నూరు (పెడన), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం పెడన మండలం చెన్నూరు గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి వైయస్సార్ ఆసరా పథకం మూడో విడత నమూనా చెక్కులు పంపిణీ జేశారు. చెన్నూరు, చేవండ్ర, ఉరివి, కమలాపురం, కొంగ చర్ల గురువిందగుంట, కొప్పల్లి, లంకల కలవగుంట గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన ఈ సమావేశంలో ఈ 8 గ్రామాలకు సంబంధించి 244 గ్రూపులకు చెందిన 2425 …
Read More »ఈనెల 20వ తేదీలోగా సర్వే రాళ్లను నాటాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రి సర్వే పూర్తయిన 102 గ్రామాల్లో ఈనెల 20వ తేదీలోగా సర్వే రాళ్లను నాటాలని, వెబ్ ల్యాండ్ డేటా వివరాలను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డా.అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు తో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి రీ సర్వే, భూ హక్కు పత్రాలు, స్పందన అర్జీల …
Read More »ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకం !!
-డిఐపిఆర్ఓ వెంకటేశ్వర్ ప్రసాద్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి,సంక్షేమ పధకాలను ప్రజలకు చేరవేయటంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీలక భూమిక పోషిస్తున్నదని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం. వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు మంగళవారం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో మచిలీపట్నంకు చెందిన పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో డిఐపిఆర్ఓ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన పేరు పేరున పాత్రికేయులందరిని పరిచయం చేసుకొన్నారు. ఈ సందర్భంగా …
Read More »జగన్ పాలన దేశానికే ఆదర్శం..
-వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా పాలన చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన గూడూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులను …
Read More »మంత్రిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా సమాచార శాఖ అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎం.వెంకటేశ్వర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మండల కేంద్రమైన గూడూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని ఇటీవల జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా నియమితులైన ఎం.వెంకటేశ్వర ప్రసాద్ కలిసి మొక్కను అందించారు. మంత్రి ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.
Read More »మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ !!
-మంత్రి జోగి రమేష్ కప్పలదొడ్డి (గూడూరు), నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నత సంకల్పమని, వారు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి ఆయన రూపకల్పన చేశారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వక్కాణించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన వైయస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలు భాగంగా పెడన నియోజవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని మీ- సేవ కేంద్రం సమీపంలోని ఖాళీ …
Read More »పెడనలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం !!
-మంత్రి జోగి రమేష్ పెడన, నేటి పత్రిక ప్రజావార్త : పెడన పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది తన ప్రధాన లక్ష్యమని, ఆసియా మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ నిధులతో ఏడాది లోపు సమగ్ర తాగునీటి సరఫరా పథకం పూర్తి చేసి ప్రజలందరికీ శుద్ధమైన జలం అందుబాటులోకి తీసుకువస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన పెడన పట్టణం 14 వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ( బంగ్లా స్కూల్ ) …
Read More »కుటుంబాలు బాగుండాలని అక్కాచెల్లెమ్మలకు జగన్ ఆసరాగా ఉంటున్నారు..
– వైఎస్సార్ ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పెడన/కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : ఇల్లాలే ఇంటికి దీపం, ఇల్లాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయనే నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కాచెల్లెమ్మలకు ఆసరాతో అండగా ఉంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఉదయం పెడన మండలం నందిగామ గ్రామంలో, అదేవిధంగా సాయంత్రం కృత్తివెన్ను మండలం గరిసిపూడి గ్రామంలోని మాట్లం తూము …
Read More »
Prajavartha Online Telugu News