Breaking News

Tag Archives: machilipatnam

బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IMJ -NGO) సంయుక్త ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అరుణ సారిక గారు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి …

Read More »

మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేలా వైద్య ఆరోగ్యశాఖ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్‌సిహెచ్‌ నమోదు, మాతా శిశు మరణాలు, గర్బిణుల నమోదు, బాలింతలు గర్బిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపాలు …

Read More »

ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ సేవల కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.అపరాజిత సింగ్ తో కలసి ప్రారంభించారు. అందిస్తున్న సేవలను కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొబైల్ నంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ (వేలిముద్రల నవీకరణ), డాక్యుమెంట్ అప్డేట్ వంటి సేవల నిమిత్తం జిల్లాలో పలు చోట్ల ఆధార్ అప్డేట్ శిబిరాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్ కార్డులోని …

Read More »

జాతీయ రహదారి పనులను సమన్వయంతో చేపట్టాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం అవతల జాతీయ రహదారి 16 లోని పొట్టిపాడు నుంచి ఉయ్యూరు మీదుగా గుంటూరు వైపు కాజ వరకు 50 కిలోమీటర్లు జాతీయ రహదారి పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో ఆయన విజయవాడ తూర్పు, పశ్చిమ బైపాస్ నిర్మాణం జాతీయ రహదారి ఏర్పాటు విషయమై సమీక్షించారు. విజయవాడ తూర్పు వైపు నిర్మించాలనుకుంటున్న …

Read More »

పేదలను వెతుక్కుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు !!

-మంత్రి జోగి రమేష్ మల్లవోలు (గూడూరు), నేటి పత్రిక ప్రజావార్త : గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదిని, నేడు ప్రభుత్వ సంక్షేమ పథకాలే అర్హులను వెతుక్కుంటూ ఇంటి దగ్గరకు వచ్చి తలుపుకొట్టి మరీ అందజేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. అవ్వా పెన్షన్‌ వస్తుందా ? అమ్మా బాగున్నారా? తాత ఆరోగ్యం ఎలా ఉంది ? అంటూ మంత్రి జోగి రమేష్ ఆప్యాయంగా పలువురిని పలకరించడంతో ఆ …

Read More »

ఆధార్ ను నవీకరణ (అప్ డేట్) చేసుకోవాలి… : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2010 నుంచి 2016 మధ్యకాలంలో ఆధార్ కార్డు పొందిన వారితో పాటు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ ను నవీకరణ ( అప్ డేట్) చేసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రజలకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆయన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద …

Read More »

చదువే నిజమైన ఆస్తి, ఉన్నత చదువులు చదివించే బాధ్యత జగన్ ప్రభుత్వానిదే… : మంత్రి జోగి రమేష్

రాయవరం ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా, ఉన్నతమైన చదువులు చదివించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ భరోసా ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 15 క్లస్టర్లు, 881 …

Read More »

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ సిబ్బంది సమీక్ష సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సమావేశ మందిరం నందు సోమవారం జిల్లాలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ సిబ్బంది తో నెలవారి నివేదికలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా రాబోయే ఫిబ్రవరి , మార్చి మాసాంతాలకు ప్రభుత్వము నిర్దేశించిన వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నెరవేర్చవలసిందిగా ఆదేశించినారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ విధానము ద్వారా ప్రతి వైద్య …

Read More »

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి !!

-మంత్రి జోగి రమేష్ రాయవరం ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికల తర్వాత అందరూ మన వాళ్ళే అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వక్కాణించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 15 …

Read More »

టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఫిబ్రవరి 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలి

-టిడ్కో గృహాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడలో మల్లాయపాలెం టిడ్కో గృహా సముదాయాలలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కొడాలి నాని మల్లాయపాలెం టిడ్కో గృహాలు సందర్శించి మౌలిక వసతుల అభివృద్ధి పనులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని బ్లాకుల్లో పర్యటించి నిర్మిస్తున్న సిసి …

Read More »