Breaking News

Tag Archives: machilipatnam

నెల రోజుల వ్యవధిలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల పురోగతి పరుగులు !!

-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు పనుల శంకుస్థాపన మొదలైన తర్వాత నెల రోజుల వ్యవధిలో పోర్టు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతి పరుగులు పెడుతుందని మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించేందుకు పాత్రికేయుల బృందంతో సందర్శించారు. తొలుత 190 మీటర్ల వరకు కొనసాగిన నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. మెఘా …

Read More »

జగనన్న సురక్ష కార్యక్రమం అమలుపై టెలికాన్ఫరెన్స్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయుటకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో జగనన్న సురక్ష కార్యక్రమం అమలుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని . లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ద్వారా …

Read More »

7వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకి సిద్ధం చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచన- మంత్రి జోగి రమేష్ వెల్లడి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆణిముత్యాలను జిల్లాకు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ వంతు కృషి చేసిన ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలియజేశారు దేశంలో …

Read More »

సాకారమైన పేదల సొంతింటి కల

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో యేళ్ళుగా ఎదురుచూస్తున్న ఎంతోమంది పేద ప్రజల సొంతింటి కల సాకారం కానుంది. సరైన గృహ వసతి లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు గౌరవప్రదంగా జీవించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో పీఎంఏవై- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా జి ప్లస్ 3 విధానంలో షేర్ వాల్ టెక్నాలజీతో 2,62,216 ఇళ్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణాజిల్లాలో నిర్మిస్తున్న మొత్తం ఇల్లు 13,712 కాగా అందులో ఒక్క గుడివాడ మల్లాయపాలెం లోని వైయస్సార్ జగనన్న …

Read More »

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారమాధ్యమాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ విసి హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి పి. జాషువాతో కలిసి జిల్లాలోని మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం …

Read More »

ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పనలో రాష్ట్రంలో రెండో స్థానం-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2023- 24 సం. 70 లక్షల పని దినాలు కల్పన లక్ష్యం కాగా, కేవలం రెండున్నర నెలల్లో 42.28 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, గడపగడపకు మన ప్రభుత్వం, గృహ నిర్మాణం, రీసర్వే, ఖరీఫ్ ప్రణాళిక అమలు …

Read More »

విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న ఆణిముత్యాలు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ, జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణము, రీ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి -జడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారికా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు అందజేసి నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించాలని జెడ్పి చైర్‌పర్సన్ ఉప్పాల హారికా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మచిలీపట్నంలో జెడ్పి సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీయార్, ఏలారు జిల్లాలకు సంబంధించి 1, 2,3, 4,5, 6,7,వ స్థాయి సంఘసమావేశాలు జరిగాయి. కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికా అధ్యక్షతన ఆమె చాంబర్ లో జరిగిన ఈ సమావేశాల్లో ముందుగా గ్రామీణాభివృద్ధి 2 వ స్థాయి సంఘ సమావేశపు నోటీసును జడ్పి సి …

Read More »

ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి పి. జాషువ, అంతర్గత భద్రత అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం (ఏఎస్ఎల్) నిర్వహించారు. తొలుత వారు గుడివాడ మల్లాయపాలెం లో వైయస్సార్ జగనన్న నగర్ టిడ్ కో గృహాల వద్ద హెలిపాడ్ ఎల్ 1, ఎల్ 2 వరుసలు, పగోడాలు పరిశీలించి …

Read More »

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా ఉండేలా చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం అయిన దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ వో యం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పాఠశాలల్లో సౌకర్యాలు, కోర్టు కేసుల పరిష్కారం, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జిల్లాలో అభివృద్ధి పనులు, జగనన్నకు చెబుదాం …

Read More »