Breaking News

Tag Archives: machilipatnam

జగన్మోహనరెడ్డి జనరంజక పాలనకు జనామోదం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం జోడు గుర్రాల స్వారీ చేస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జనరంజక పాలనకు జనామోదం మెండుగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 22 వ వార్డు, 23 వ వార్డు వైఎస్సార్ కాలనీలో శనివారం వర్షం చిరుజల్లులు వివిధ లబ్ధిదారుల హర్షం సాక్షిగా రాష్ట్ర గృహ నిర్మాణ …

Read More »

అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించిన మంత్రి జోగి రమేష్ !!

-జగన్ మావయ్య ఇళ్ళు కట్టిత్తాడు -పోలీస్ ఉద్యోగమే తమకు ఇష్టమని తేల్చేసిన బుడతలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ మీకు పాలు ఇస్తున్నారు…గుడ్డు అందిస్తున్నారు.. ఆ మాట పూర్తయ్యేలోపు ఒక బాబు…యాట మాంసం.. చాక్లెట్ కూడా పెడుతున్నారు అని ఠకీ మని జవాబు చెప్పాడు.. జగన్ మామయ్య ఏమి చేస్తాడు అని ఇంకో బుడతడిని ఆయన అడిగారు.. ‘ ఇళ్ళు కట్టిత్తాడు ‘ అని ఇంకో సమాధానం. ‘ మీరు బాగా చదువుకొవాలి.. మీరంతా ఏమివ్వాలని అనుకొంటున్నారని అంగన్వాడీ చిన్నారులను రాష్ట్ర …

Read More »

ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ జగనన్న పచ్చతోరణం’ ద్వారా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా పెడన టౌన్ బ్రహ్మపురం ( 1 వ వార్డు ) లో ‘ గడప గడపకు మన ప్రభుత్వం ‘లో పాల్గొంటూ, ఆ మార్గంలో బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ …

Read More »

సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 1 వ వార్డు, 23 వ వార్డులో శుక్రవారం ఉదయం ఆహ్లాదకరమైన …

Read More »

చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పదహారేళ్ళ పూజిత జీవితం కష్టాలమయం.. ఆమె తండ్రి పదేళ్ల క్రితం చనిపోయారు, తల్లి ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని ఎంతో భారంగా పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బులసర పూజిత గత ఏడాది పెడన లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివి 9. 3 మార్కులు సాధించింది. ఆ తర్వాత ఏడాది మచిలీపట్నంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చేరి తన చదువును కొనసాగిస్తోంది.. ఇంజినీర్ కావాలనే ద్యేయం తో కష్టపడి …

Read More »

ముఖ్యమంత్రిని భగవంతుని స్వరూపంగా ప్రతిష్టించుకొన్నారు… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి, పార్టీలకు అతీతంగా జగన్‌ చేపట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలోనే ఇంకెవరూ ఇప్పటివరకు చేపట్టలేదని అందుకే రాష్ట్రంలోని అత్యధిక శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని భగవంతుని స్వరూపంగా తమ గుండెల్లో అభిమానంగా ప్రతిష్టించుకొన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో గురువారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. పెడన టౌన్ పరిధిలో 2, 3 వ …

Read More »

సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం… : మంత్రి జోగి రమేష్

-ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ పథకాలను వివరణ -గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన .. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు ప్రయోజనాలే పరమావధిగా, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన నియోజకవర్గం లోని పెడన టౌన్ లో 2 వ వార్డు …

Read More »

కరోనా బూస్టర్ డోస్ అర్హులందరు తప్పక తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి డోస్ లేదా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలలకు ఉచితంగా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అర్హులందరు తప్పక తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, కోవిడ్ బూస్టర్ డోస్ కాలపరిమితి 3 నెలలు తగ్గిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా తెలిపిందని, అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్‌‌ త్వరగా ఇవ్వాలనే …

Read More »

ప్రజారోగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ఆనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు తక్షణమే అందించి ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పి. రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీ, పారిశుధ్య అధికారులతో శనివారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి తూర్పు బజారులో పలువురు గ్రామస్థుల అస్వస్ధతకు గురైన ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నవారికి వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం మెరుగైన …

Read More »

వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేమెంట్ రాలేదని..సిమెంట్ చేరలేదని సాకులు వెతకరాదని కృష్ణాజిల్లాలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, గ్రామీణ నీటి వనరులు, సంక్షేమ వసతి గృహాలు తదితర …

Read More »