మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత స్థానిక వలందపాలెంకు …
Read More »Tag Archives: machilipatnam
దాళ్వా సాగుపై ఒకటి రెండ్రోజులలో స్పష్టత… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దాళ్వాలో వరిసాగు చేయాలా వద్దా అనే విషయం పై స్పష్టత ఒకటి రెండ్రోజులలో జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర పౌరసంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని నాని) తెలిపారు సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని బుద్ధాలపాలెం మాజీ సర్పంచ్ నట్టే ప్రసాద్, ఉయ్యురు …
Read More »1.50 కోట్లతో పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిదిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రెండున్నర …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి… : ఆర్డీవో ఖాజావలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మచిలీపట్నం రెవిన్యూ డివిజినల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆధికారి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు జె. నివాస్ సూచనల మేరకు ఎస్ వి ఈ ఈ పీ ( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రో ల్ పార్టిసిపేషన్ ) నిర్వహణలో భాగంగా 01-11-2021 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమo పురస్కరించుకొని బుధవారం …
Read More »అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి… :చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం, నాటుసారా తయారీ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. అక్రమ మద్యం నిర్మూలన, జీఎస్టీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ …
Read More »పోలీసుల సేవలు ఎనలేనివి.. వెల కట్టలేనివి మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ అమరుల త్యాగాలు ఎంతో అమూల్యమైనవని, ప్రజా ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి కరోనా మహమ్మారికి ఎదురొడ్డి సేవలందిస్తున్న మీ అంకితభావం చిత్తశుద్ధి వెలకట్టలేనిదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత పోలీసు అమర వీరుల స్థూపం వద్ద …
Read More »మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుంది !!… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తూ, మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ పటమట దత్తానగర్ లోని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనేందుకు …
Read More »ప్రజాసమస్యల పరిష్కారం.. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం, నియోజక వర్గ అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లె తాళ్లపాలెం గ్రామంలో పర్యటించారు. తొలుత ఆయన రోడ్లను పరిశీలించి సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే కల్వర్టు వద్ద పడిన గుంతలను పూడ్చడమే కాక పంట కాలువ నుంచి దిగువకు నీరు సక్రమంగా ప్రవహించేందుకు అక్కడ …
Read More »పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేయాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రూపాయి.. రూపాయే మరో పథకానికి దోహదపడుతుందనే ఆలోచన నిత్యం గుర్తుపెట్టుకోవాలని పొదుపు చేసుకున్న డబ్బును రొటేషన్ చేసుకుంటూ ప్రతి డ్వాక్రా మహిళ పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేసి స్వయంసమృద్ధి సాధించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి మచిలీపట్నం మండలం లోని పల్లె తుమ్మలపాలెం, కోన, తాళ్లపాలెం గ్రామంలో వైఎస్సార్ ఆసరా పథకం రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదల …
Read More »సచివాలయాలు, హెల్త్ సెంటర్ అంగన్వాడీ కేంద్రాలు సందర్శించిన ఆర్డీఓ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్డీఓ ఎస్ఎస్ కె.ఖాజావలి నగరంలో 50వ సచివాలయం, నారాయణ పురంలో అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శించారు. తొలుత 50వ సచివాలయం సందర్శించిన ఆర్టీఓ సచివాలయం లో వివిధ పథకాల సమాచారం, లబ్దిదారుల వివరాలతో డిస్ ప్లే బోర్డులు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పరిశీలించి సచివాలయ పరిధిలో ఫీవర్ సర్వే, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అమలు తీరుపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులు పరిశీలించారు. జగనన్న శాశ్వత గృహహక్కు పథకం క్రింద ఇళ్ల పట్టాలు …
Read More »
Prajavartha Online Telugu News