మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని స్మశాన వాటికలను పి….4 కింద అభివృద్ధి చేయుటకు ఆసక్తిగల దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఒక వీడియో ద్వారా ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలోని స్మశానవాటికలను పి..ఫోర్ కింద అభివృద్ధి చేయదలిచామన్నారు. ఎవరైనా ఆసక్తిగల దాతలు ముందుకు వస్తే స్మశాన వాటికల రూపు రేఖలను మార్చి మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. మనతోపాటు జీవించిన మన కుటుంబ సభ్యులు మనల్ని వీడి వెళ్లినప్పుడు వారి అంతిమయాత్ర సజావుగా …
Read More »Tag Archives: machilipatnam
విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నిర్మాణ్ వాలంటీర్లకు సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి విద్యాశాఖ అధికారులు, గ్రామాల్లో గుర్తించిన వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపుదలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో తాను పర్యటించినప్పుడు కొందరు పాఠశాల విద్యార్థుల్లో తెలుగు, ఆంగ్లం చదవడం, …
Read More »అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెండింగ్లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, కోర్టు కేసులు, మీకోసం… పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, ఈ…కార్యాలయం, ముటేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, 22 ఏ భూములు, …
Read More »యువత ఆశలకు కొత్త రెక్కలు తొడిగేలా జాబ్ క్యాలెండర్
– జాబ్ క్యాలెండర్ పై హామీ ఇచ్చాం అమలు చేసి చూపించాం – 20 లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి – వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి – మచిలీపట్నాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మోడల్ పట్టణంగా మార్చి చూపిస్తానన్ను మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువతలో కొత్త రెక్కలు తొడిగిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి …
Read More »నగరపాలక సంస్థ ప్రత్యేక పరిపాలన అధికారిగా డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పన్నులు సకాలంలో చెల్లించి మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ ప్రత్యేక పరిపాలన అధికారిగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, రెవిన్యూ అధికారి వెంకటేశు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు …
Read More »భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, పరమత సహనం పాటిస్తూ వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం ఉదయం నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో జిల్లా యంత్రాంగం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని …
Read More »రాయితీలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి ఎదగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్యాంగుల యోగక్షేమాలను, పింఛను వస్తుందా లేదా అని అడిగి తెలుసుకుంటూ వారికి భోజనం స్వయంగా వడ్డించి వారితో కలిసి భుజించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »దివ్యాంగశక్తితో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం..
-జెండా ఊపి దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి ఎంతో లబ్ధిని చేకూర్చిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. బుధవారం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో దివ్యాంగశక్తి పథకం – ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగ ప్రయాణికుల ఆర్టీసీ బస్సుకు జండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. …
Read More »SSC పరీక్షా కేంద్రాలను సందర్శన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2వ భాష SSC పరీక్షల సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు ఈ రోజు మచిలీపట్నం పట్టణంలోని శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్, MPL గర్ల్స్ హై స్కూల్ పార్క్, KKR గౌతం హై స్కూల్, భాష్యం హై స్కూల్, సెయింట్ జాన్ హై స్కూల్, SR ప్రైమ్ హై స్కూల్ మరియు గవర్నమెంట్ రాంజీ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అదేవిధంగా భాష్యం హై స్కూల్లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ సెంటర్ను …
Read More »ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ పామర్రు మండలంలోని పెదమద్దాలి గ్రామం సందర్శించి రైతన్న మీకోసం కార్యక్రమం లో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులు ఏ ఏ పంటలు వేస్తున్నారని దుద్దివరపు కిషోర్, గొర్ల సోమేశ్వరరావు, ఎర్రంశెట్టి శివయ్య, ముదునూరు సుబ్రహ్మణ్యం …
Read More »
Prajavartha Online Telugu News